వరంగల్

దేవాదాయ భూములపై స్పష్టత కరువు

రికార్డులు లేకుండానే సర్వేలు వరంగల్‌,మే4(జ‌నంసాక్షి): వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దేవుడి భూముల అన్యాక్రాంతంపై ఎట్టకేలకు రాష్ట్ర దేవాదాయ శాఖ కదిలింది. వివరాలు సేకరించి వాటిని స్వాధీనం …

టిఆర్‌ఎస్‌తోనే రాష్ట్రంలో అభివృద్ది

ఎండల కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కరూ ఓటేసేలా చూడాలి కార్యకర్తలకు పెద్ది సూచన వరంగల్‌,మే3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి …

తొలివడతకు ఏర్పాట్లు పూర్తి

అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి: కలెక్టర్‌ వరంగల్‌ రూరల్‌,మే3(జ‌నంసాక్షి): మొదటి విడుతలో ఈనెల 6న జరుగనున్న పరిషత్‌ ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు.  అధికారులు తమవిధులను సమర్థవంతంగా నిర్వహించాలని …

మానవతప్పిదాలతోనే అడవుల్లో మంటలు

ప్రమాదాల్లో వృక్ష,జంతుజాలం దగ్ధం ఆర్పేందుకు బ్లోయర్లు అవసరం వరంగల్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): ఎండాకాలంలో కార్చిచ్చు కారణాలు అనేకమని,ఇందులో మానవ తప్పిదాలుఎక్కువని అటవీ అధికారులు అభిప్రాయపడ్డారు. కొందరు చేసే తప్పిదాలకుఅడవులు, అటవీ …

పర్యవారణ ముప్పును గమనించండి

ధరిత్రి దినోత్సవం సందర్భంగా చైతన్యర్యాలీ వరంగల్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ చెట్లను పెంచాలని, తద్వారా వాతావరణం సమతుల్యంగా ఉండేట్లు చూడాలని నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ …

బైకును ఢీకొన్న కారు

తండ్రీ, ముగ్గురు కొడుకుల మృతి వరంగల్‌ రూరల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  గీసుగొండ మండలం కొమ్మాల సవిూపంలో విషాదం చోటుచేసుకుంది. కారు-బైక్‌ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, ముగ్గురు చిన్నారులు  …

గిట్టుబాటు ధరల కోసమే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 

జనగామ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఊరూర ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌ …

చేపల పెంపకం, మార్కెటింగ్‌ సదుపాయం

మత్స్యశాఖ తీరుతో మారుతున్న పరిస్థితి వరంగల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ద్వారా సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం అమలవుతోంది. జిల్లాలో ప్రస్తుతం అనేక  …

 మంటపుట్టిస్తున్న మండుటెండలు

వరంగల్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): మండుటెండలతో జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే  43.3డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పట్టణంలోని వీధులు సాయంత్రం వరకు నిర్మానుష్యంగా కనిపించాయి. ప్రజలు ఉదయం 10 …

శరవవేగంగా కాళేశ్వరం పనులు

కెసిఆర్‌ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో ఉరుకులు పరుగులు జయశంకర్‌ భూపాలపల్లి,మార్చి29(జ‌నంసాక్షి): కాళేశ్వరం ఎత్తిపోతలతో సహా మూడు ప్రాజెక్టులకు కేంద్ర పర్యావరణ మదింపు నిపుణుల కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో …