వరంగల్

పాలకుర్తి జాతరకు భారీగా ఏర్పాట్లు

జనగామ,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి బ్ర¬్మత్సవాలకు ఏర్పాట్లు చురకుగా సాగుతున్నాయి. మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌ రావు మంత్రి …

ఉద్యోగుల సమగ్ర సమాచారం సేకరణ?

వివిధ జిల్లాలకు సర్దుబాటు చేసేందుకు చర్యలు వరంగల్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో ఉద్యోగుల వివరాలతో పాటు ఖాళీల వివరాలను కూడా సేకరిస్తున్నారు. అలాగే …

కొడ్వటూరులో శివరాత్రికి ఏర్పాట్లు 

జనగామ,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): బచ్చన్నపేట మండలంలోని కొడవటూరు సిద్ధేశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు.సిద్ధేశ్వరస్వామి బ్ర¬్మత్సవాలు, శివకళ్యాణానికి ఏటా వేలాదిగా భక్తులు వస్తారు.  మార్చి 2 నుంచి 5 …

మేడారంలో భక్తజనసందడి

ప్రారంభమైన చిన్నజాతర ములుగు,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): మేడారం చిన్న జాతర బుధవారం ప్రారంభమైంది. ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలతో జరిగే ఈ జాతర నాలుగు రోజులపాటు కొనసాగనుంది. జాతరకు వచ్చే భక్తుల …

రైతుకుకన్నీరు మిగిల్చిన మిర్చి

పెట్టుబడులు కూడా రాక ఆందోళన వరంగల్‌,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): మిర్చి సాగు రైతులను కన్నీరు పెట్టిస్తోంది. జిల్లావ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ వాతావరణంలో వచ్చిన మార్పులు, తెగుళ్లతో దిగుబడి తగ్గిపోయింది. …

శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు 

జనగామ,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  బచ్చన్నపేట,మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కొడవటూరు సిద్ధులగుట్టలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే శివకల్యాణం, బ్ర¬్మత్సవాలను ఘనంగా నిర్వహించాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచించారు. మార్చి 2 …

రుణాలు అందించడంలో బ్యాంకుల నిర్లక్ష్యం?

ప్రైవేట్‌ వ్యాపారులే దిక్కంటున్న రైతులు వరంగల్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ఇప్పటికే ఈ యాసంగి సీజన్‌ అదును దాటిపోతుంది.. నేటికీ రుణ లక్ష్యం చేరుకోలేదు. దీంతో పెట్టుబడి లేక రైతులు నానా …

కాలనీ సమస్యలు తీరడంలేదు

పన్నుల వసూళ్లపైనే అధికారు శ్రద్ద మండిపడుతున్న సామాన్యులు వరంగల్‌,పిబ్రవరి18(జ‌నంసాక్షి): వరంగల్‌ నగరం సుందరీకరణ అలోచన ఎలా ఉన్నా పలు కాలనీల్లో సమస్యలు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. కాలనీలో …

మేడారం చినజాతరలో భక్తుల సందడి

జయశంకర్‌ భూపాలపల్లి,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి):  తాడ్వాయి మండలంలోని మేడారానికి భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చిన్నజాతరకు మరో నాలుగు రోజుల గడువు ఉండగా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు …

టెన్త్‌ విద్యార్థుల సన్నద్దతకు కృషి

వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): విద్యార్థుల భవితకు పదో తరగతి నాందిగా నిలుస్తుంది. దీంతో అధికారులు ఇప్పటి నుంచే వారికి తర్ఫీదు ఇస్తున్నారు.  మనబడి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం …