వరంగల్

బొగత జలపాతాలకు నో ఎంట్రీ బోర్డు

తెలంగాణ నయాగర బొగత జలపాతాలకు నో ఎంట్రీ బోర్డు పడింది. ఒకవైపు జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు సందర్శకులు అత్యుత్సాహంతో ప్రమాదాలు బారిన పడుతున్నారు. తాజాగా జలపాతాల …

ఆరో రౌండ్ లో కడియం కావ్య కు 83వేల704 ఓట్ల ఆదిక్యం…

  వరంగల్ ప్రతినిధి జూన్ 4 (జనం సాక్షి) వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ఆరోవ రౌండ్ మూగిసేసరికి 83 వేల …

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు తుస్‌

మహిళలకు బస్సు ప్రయాణం కూడా అనుమానమే ఉద్యోగుల నాలుగు డిఎలపై మాట్లాడడం లేదు ఎమ్మెల్సీగా రాకేశ్‌ రెడ్డిని గెలిపిస్తే మండలిలో కొట్లాడుతాం హన్మకొండ సన్నాహక సభలో సిద్దిపేట …

దొడ్డు వడ్లకూ రాయితీ ఇవ్వండి

` చేసిన పనులు చెప్పుకోలేకే ఓటమి పాలయ్యాం ` ఆరు నెలల్లోనే అంతా తారుమారు ` కాంగ్రెస్‌కు ఓటేసినందుకు ప్రజలు బాధపడుతున్నారు ` మళ్లీ కరెంట్‌ కోతలు..ఇన్వర్టర్ల …

12 నుంచి 14 ఎంపీ సీట్లు మావే..

` డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ధీమా జయశంకర్‌ భూపాలపల్లి(జనంసాక్షి): జిల్లాలోని కాటారం మండలం దన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం …

కారును ఢీ కొట్టిన డీసీఎం – వ్యక్తి మృతి..

ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం . డీసీఎం, కారు(Car) ఢీ కొన్న విషాదకర ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ  …

ఓటు హక్కు వినియోగించుకున్న గాయపడ్డ వ్యక్తి

వరంగల్ ఈస్ట్, నవంబర్ 30 (జనం సాక్షి) వరంగల్ నగరంలోని 42వ డివిజన్ రంగసాయిపేటకు చెందిన బేల శ్యామ్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం రోడ్డు …

యశస్విని ఇంటివద్ద పోలీసులు మొహరింపు

మహబూబాబాద్‌,నవంబర్‌30 (జనంసాక్షి):  పాలకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్విని రెడ్డి నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. యశస్విని రెడ్డి అత్త, ఎన్నారై రaాన్సీరెడ్డి స్థానికేతరురాలని, బయటకు రావొద్దని …

ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు

రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. దీంట్లో భాగంగా..ఖమ్మం జిల్లా నారాయణపురంలో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓటు …

తెల్ల రేషన్‌ కార్డుదారులకు సన్నబియ్యంతో పాటు ఐదులక్షల బీమా

` కాంగ్రెస్‌ పాలనను తెచ్చుకొని కష్టాలపాలు కావొద్దు ` రైతులను నట్టేట ముంచే కాంగ్రెస్‌ కావాలా? రైతు బంధుఇచ్చే కేసీఆర్‌ కావాలా? `ఆగం కావద్దు… ఆలోచించి కారు …