వరంగల్
అభివృద్ధి మా కులం..సంక్షేమం మా మతం
` తెలంగాణకు పట్టిన అతిపెద్ద శని మోడీ ` మోడీ ఎవనికి దేవుడో బండి సంజయ్ చెప్పాలి ` 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గాడిదపళ్లు తోమిందా? ` ఒక్క చాన్స్ అంటూ మళ్లీ ముందుకు వస్తోంది ` తెలంగాణ ప్రజలు ఈ పార్టీలను నమ్మేస్థితిలో లేరు ` ప్రజలంతా కేసీఆర్ కుటుంబమే.. ` … వివరాలు
.సైఫ్ అయినా, సంజయ్ అయినా.. వదలం
` ప్రీతికి అన్యాయం చేసిన వాడిని శిక్షిస్తాం ` కేటీఆర్ హెచ్చరిక జనగామ(జనంసాక్షి):పీజీ వైద్య విద్యార్థిని ప్రీతికి అన్యాయం చేసిన వాడు సైఫ్ అయినా, సంజయ్ అయినా.. ఎవడైనా సరే వదిలిపెట్టం.. చట్టపరంగా శిక్షిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంపై జిల్లా పర్యటనలో ఆయన ఘాటుగగా స్పందించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రూ. … వివరాలు
ములుగు:జిల్లాతాడ్వాయి:మండలంములుగు జిల్లా తాడ్వాయి మండలం బయక్కపేట క్రాస్ వద్ద మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది సంఘటనలో ఇద్దరు మహిళలు మృతి బానోత్ జ్యోతి వయస్సు (40)ఎల్లబోయిన సునీత (30 )ఇద్దరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ములుగు ఏరియా హాస్పిటల్ కి … వివరాలు
విభజన హామీల అమలుకై సిపిఐ భారీ పాదయాత్ర..విభజన హామీల అమలుకై సిపిఐ భారీ పాదయాత్ర..
మార్చి 17 న బయ్యారంలో ప్రారంభం,హైదరాబాద్ లో ముగింపు. -500 మందితో ఎర్ర దండు లాంగ్ మార్చ్ పేరుతో నిర్వహణ… -ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు చోట్ల బహిరంగ సభలు.. -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు హన్మకొండ బ్యూరో చీఫ్ 3 జనవరి విభజన హామీలు, ఇతర ప్రజా సమస్యల … వివరాలు
నేటినుంచి ఐనవోలు మల్లన్న జాతర నేటినుంచి ఐనవోలు మల్లన్న జాతర
భక్తుల కొంగు బంగారం ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు నేటి నుంచి జరగనున్నాయి. ధ్వజారోహణంతో జాతర ప్రారంభం కానున్నది. శుక్రవారం నుంచి ఉగాది వరకు జాతర జరగనుంది. ఐనవోలు మల్లన్నస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. స్వామి, అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. వరంగల్ నుంచి ఐనవోలు జాతరకు ఆర్టీసీ ప్రత్యేక … వివరాలు
మద్యం మంచినీళ్ళ కంటే సౌలభ్యంగా హసన్ పర్తిలో జోరుగా బెల్ షాపుల అక్రమ వ్యాపారం
తాగినోడుకి తాగినంత… మందు మస్తుగా దొరుకుతున్నది. ఏ ఊర్లె చూసినా, ఏ సందులో చూసినా బెల్టుషాపులు పుట్టగొడుగుల్లెక్క వెలుస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా వాటిని బహిరంగ విక్రయిస్తున్నారు. మండలంలో మద్యం వ్యాపారం బెల్టు షాపుల ద్వారా ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. కిరాణ షాపుల్లోనే నిత్యవసర సరుకుల మాదిరిగా మద్యం అమ్మకాలను సాగిస్తున్నారు. అధికారులు మాత్రం … వివరాలు
మల్లన్న కళ్యాణానికి హాజరైన రాజకీయ ప్రముఖులు
తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణానికి చేర్యాల మండలం నుండి టిఆర్ఎస్, సిపిఐ కాంగ్రెస్, పలు రాజాకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు.
పేదల పెన్నిధిగా మారిన ప్రభుత్వ హాస్పిటళ్లు
ప్రభుత్వ దవాఖానాల్లో 80 నుంచి 90 శాతం సాధారణ ప్రసవాలు ప్రైవేటు హాస్పిటల్లో 60 నుంచి 70 శాతం ఆపరేషన్లు భవిష్యత్తులో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా సాధారణ ప్రసవాలు జరిగేటట్లు చూస్తాం కేసీఆర్ కిట్లతో సాధారణ ప్రసవాలకు ప్రోత్సాహం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి దవఖానాలో ప్రసవించిన ఆర్మూరు జూనియర్ సివిల్ జడ్జి రాచర్ల శాలిని అభినందించిన … వివరాలు
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడికి ఘన సన్మానం..
– కాంగ్రెస్ బలోపేతం ఆయన లక్ష్యం. – మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి. ఊరుకొండ, డిసెంబర్ 12 (జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికై జడ్చర్ల నియోజకవర్గానికి వచ్చిన శుభ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ఎర్ర శేఖర్ ను సోమవారం మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డితో పాటు ఊరుకొండ మండల కాంగ్రెస్ … వివరాలు
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డిఎన్అర్ – కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ యాదయ్య.
ఊరుకొండ, డిసెంబర్ 7 (జనంసాక్షి): బడుగు బలహీన వర్గాల నిరుపేద ప్రజల ఆశాజ్యోతి ద్యాప నిఖిల్ రెడ్డి(డిఎన్ఆర్) అని కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ యాదయ్య అన్నారు. బుధవారం ఊరుకొండ మండలంలోని ఇప్పపహాడ్ గ్రామానికి చెందిన సల్వాది పెద్ద నాగయ్య(45) అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకుల ద్వారా … వివరాలు