వరంగల్

ఎసిబి వలలో బీమా అధికారి

వరంగల్‌,జనవరి28(జ‌నంసాక్షి):  ప్రభుత్వ జీవితబీమా సూపరింటెండెంట్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. రూ.60వేలు లంచం తీసుకుంటుండగా సూపరింటెండెంట్‌ యాదగిరి పట్టుబడ్డాడు. బీమా పరిహారం చెల్లింపు విషయంలో యాదగిరి …

గ్రామాభివృద్దిలో సర్పంచులే కీలకం

సర్పంచులకు సూచించిన శాసనమండలి విప్‌ జనగామ,జనవరి28(జ‌నంసాక్షి): కొత్తగా ఎన్‌ఇనకైన సర్పంచ్‌లు గ్రామాల అభివృద్దిలో కీలకంగా వ్యవహరించాలని శాసనమండలి విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు సూచించారు. సిఎం కెసిఆర్‌ చేపట్టిన …

మహిళా, శిశు సంక్షేమ అధికారులకు సన్మానం

జనగామ,జనవరి28(జ‌నంసాక్షి): మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి పద్మజారమణ, ఐసీడీఎస్‌ పీవో ప్రేమలత ఉత్తమ సేవలందించినందుకు గాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి చేతుల …

తుదివిడతకు సన్నాహాలు పూర్తి

ఓటర్లను ఆకట్టుకునే పనిలో అభ్యర్థులు జనగామ,జనవరి28(జ‌నంసాక్షి): తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో పంచాయితీల్లో ప్రచారం వేడెక్కింది. చివరి రోజు సోమవారం జోరుగా ప్రచారం …

చురుకుగా ఓటు నమోదు సాగాలి: ఎమ్మెల్యే

వరంగల్‌,జనవరి28(జ‌నంసాక్షి): ప్రతి ఒక్కరూ విధిగా తన ఓటును నమోదు చేసుకోవాలని వరంగల్‌ పశ్చిమ ఎమ్యెల్యే వినయ్‌ భాస్కర్‌ కోరారు. చివరికి తమ ఓటు లేదని ఎవరు కూడా …

కంది, మిర్చిరైతులకు దక్కని మద్దతు

తీరా ఇప్పుడు అకాల వర్షం దెబ్బ తడిసిన పంటలతో కుదేలయిన రైతన్న ఆదుకోవాలని వేడుకోలు వరంగల్‌,జనవరి28(జ‌నంసాక్షి): కందిరైతుల కష్టాలు తీరడంలేదు. నిత్యం వారు ఆందోళన చెందుతున్నా పట్టించుకోవడం …

ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు

అభ్యర్థులకు అధికారుల హెచ్చరిక వరంగల్‌,జనవరి24(జ‌నంసాక్షి): ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు సూచించారు. ఇప్పటికే సర్పంచ్‌, వార్డు అభ్యర్థులకు ఎన్నికల …

నేటి రెండో విడతకు సర్వం సిద్ధం

82 సర్పంచ్‌ పదవులకు నేడు ఎన్నిక దూరప్రాంత ఓటర్లను రప్పిస్తున్న అభ్యర్థులు జనగామ,జనవరి24(జ‌నంసాక్షి): రెండో విడత ప్లలె పోరుకు సర్వం సిద్ధమైంది. రెండో విడతలో భాగంగా నాలుగు …

శివునిపల్లి గామస్తులు ఎన్నికల బహిష్కరణ

ఎస్టీకి కేటాయించడంపై గ్రామస్థుల ఆగ్రహం జనగామ,జనవరి24(జ‌నంసాక్షి): ఈనెల 30న మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో సైతం నామినేషన్ల ఉపసంహరణ పక్రియ ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు …

గ్రామాభివృద్దికి పాటు పడాలి: ఎమ్మెల్యే

జనగామ,జనవరి23(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ప్రజల మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లో గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని పాలకు ర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కెసిఆర్‌ లక్ష్యం …