వార్తలు

గురుకుల విద్యాసంస్థలో ప్రవేశాలకు ధరఖాస్తుల ఆహ్వానం

సికింద్రాబాద్‌:సికింద్రబాద్‌లోని రాష్ట్ర గురుకుల సాంఘిక సంక్షెమ బాలికల జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ,బైపీసీ గ్రూపులలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం అయిందని,ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 12వ …

‘ఓటుహక్కు ద్వారా రాష్ట్ర భవితవ్యం’అంశంపై మేదావుల చర్చ

హైదరాబాద్‌:ప్రస్తుత రాజకీయ తరుణంలో ఓటుహక్కు ద్వారా రాష్ట్ర రాజకీయాలలో ఎలాంటి మార్పులు సంభవించనున్నాయి,రాష్ట్ర రాజకీయల భవిష్యత్తు ఏ విదంగా మారనుంది అనే అంశాలపై ‘ఓటుహక్కు ద్వారా రాష్ట్ర …

వసంత్‌నగర్‌లో బీహార్‌ ఉన్నతాదికారుల పర్యటన

కుకట్‌పల్లీ:బీహార్‌లోని భూగర్బ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో పక్క రాష్ట్రలు అవలంబిస్తున్న పద్దతులను స్వయంగా పర్యవేక్షించి జల వనరులను కాపాడేందుకు అక్కడి హైకోర్టు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసింది.ఆంద్రప్రదేశ్‌ అవలంబిస్తున్న …

అనంతపురం రుద్రపేట చెక్‌ పోస్ట్‌ దగ్గర పోలీసుల తనిఖి 9లక్షల నగదు స్వాదినం

అనంతపురం రుద్రపేట చెక్‌ పోస్ట్‌ దగ్గర పోలీసుల తనిఖి 9లక్షల నగదు స్వాదినం

ప్రకాశం జిల్లా ఎల్లంపల్లీ బియ్యం మిల్లుపై విజిలెన్స్‌ అధికారుల దాడి

ప్రకాశం జిల్లా ఎల్లంపల్లీ  బియ్యం మిల్లుపై విజిలెన్స్‌ అధికారుల దాడి 92కిలోల బియ్యం, 20కిలోల ధాన్యం, 44కిలోల నూకలు స్వాదినం

ప్రథానమంత్రితో సమావేశం అయిన చిదంబరం, ప్రణబ్‌

ప్రథానమంత్రితో సమావేశం అయిన చిదంబరం, ప్రణబ్‌

ఈ నెల 9,10న విజయ సాయిరెడ్డిని విచారిస్తామని కోర్టుకు తెలిపిన సీబీఐ

ఈ నెల 9,10న విజయ సాయిరెడ్డిని విచారిస్తామని కోర్టుకు తెలిపిన సీబీఐ

జగన్‌ విచరణ ఇవాల్టీతో ముగియనుంది.

జగన్‌ విచరణ ఇవాల్టీతో ముగియనుంది.

కిరన్‌ కుమార్‌ రెడ్డితో సబిత ఇంద్రరెడ్డి బేటి సీబీఐ దర్యప్తు గూర్చి చర్చ

కిరన్‌ కుమార్‌ రెడ్డితో సబిత ఇంద్రరెడ్డి బేటి సీబీఐ దర్యప్తు గూర్చి చర్చ

సీబీఐ కోర్టులో మోపిదేవికి నిరాశా, ఈ నెల 21వరకు రిమాండ్‌ పోడగింపు

సీబీఐ కోర్టులో మోపిదేవికి నిరాశా, ఈ నెల 21వరకు రిమాండ్‌ పోడగింపు