హైదరాబాద్

ఉప ఎన్నికల ఫలితాలపై సోనియాకు నివేదిక

ఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలపై సోనియాకు ఆయన నివేదిక అందజేశారు. …

పాక్‌ ప్రధాని అభ్యర్థిగా పర్వేజ్‌ అష్రఫ్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ రాజా పర్వేజ్‌ అష్రఫ్‌ని పాకిస్థాన్‌ ప్రధాని అభ్యర్థిగా నామినేట్‌ చేసింది. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ ఈ రోజు సాయంత్రం ప్రధానిని ఎన్నుకుంటుంది. …

ఎలిజబెత్‌ జీతం పెరిగింది

లండన్‌: బ్రిటన్‌ రాణి ఎలిజిబెత్‌ వార్షిక వేతనం 20 శాతం పెరిగి సుమారు రూ.288 కోట్లకు (36 మిలియన్‌ పౌండ్లు) చేరింది. ప్రస్తుతం ఆమె వార్షిక వేతనం …

లక్ష్మీపేట ఘటన ప్రభుత్వ వైఫల్యమే : చంద్రబాబు

రాజాం గ్రామీణం, శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే లక్ష్మీపేట ఘటనలో ఐదుగురి వూచకోతకు కారణమని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అరోపించారు. ఈ ఘటనలో గాయపడి విశాఖ కేజీహెచ్‌ …

ఐపీఎస్‌లకు అదనపు డీజీలుగా పదోన్నతి.

హైదరాబాద్‌: ఎనిమిది మంది ఐసీఎస్‌ అధికారులకు అదనపు డీజీలుగా పదోన్నతి కల్పించి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోఆర్డినేషన్‌ అదనపు డీజీగా వీకే సింగ్‌, …

నా కొడుకు నా మాట వినడం లేదు

మంత్రి విశ్వరూప్‌ హైదరాబాద్‌: ఆక్రమాస్తుల కేసులో అరెస్టె జైల్లో ఉన్న జగన్‌ను తన తనయుడు కలవడాన్ని మంత్రి విశ్యరూప్‌ వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశారు. తన కొడుకు తన మాట …

హైదరాబాద్‌లో బంగారం ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో ఈరోజు నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,210. 22 …

ఐక్య ఉపాధ్యాయ సంఘం ధర్నా

హైదరాబాద్‌: పాఠశాల విద్యాశాఖ కార్యలయం ముందు ఐక్య ఉపాధ్యాయ సంఘం ధర్నా నిర్వహించింది.ఉపాధ్యాయ బదిలీల నిబంధనల్లో మార్పులు చేయాలంటూ యూటీఎఫ్‌ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టింది.

మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

కోల్‌కతా: సింగూరు భూ చట్టం వ్యవహారంలో కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సింగూరు భూ పునరావాస, అభివృధ్ధి చట్టం రాజ్యాంగ విరుద్ధమని, అది …

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌: అక్రమస్తుల కేసులో జగన్‌ అరెస్టై చంచల్‌గూడ్‌ జైలులో ఉన్న కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా …

తాజావార్తలు