హైదరాబాద్

ఓయూ పీజీఈ సెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ రోజు వీసీ సత్యనారాయణ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 89.19 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 64.312 మంది …

కలకత్తా హైకోర్టులో సీఎం మమతాకు చుక్కెదురు

కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో చుక్కెదురయ్యింది. ప్రభుత్వం టాటా మోటార్స్‌ కోసం సేకరించిన భూమిని రైతులకు తిరిగి ఇచ్చి వేయడాన్ని తప్పుపట్టింది. ఈ …

సీఎం కిరణ్‌కు చంద్రబాబు లేఖ

హైదరాబాద్‌: ఈ రోజు సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. నల్గోండలో జానారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మా పార్టీ కార్యకర్తలను …

కేటీఆర్‌కు సంగ్మ ఫోన్‌

హైదరాబాద్‌: రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉన్న సంగ్మ ఈ రోజు టీఆర్‌ఎస్‌ శాసన సభ్యులు కె.తారాకరామరావుకు ఫోన్‌ చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని ఆయన కోరినట్లు …

తెలంగాణ ఇంజనీర్స్‌తో కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌ : తెలంగాణ భవన్‌ లో టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు తో తెలంగాణ ఇంజనీర్స్‌ భేటీ అయ్యారు. భేటీలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక …

లక్ష్మిపేట భాదితులకు చంద్రబాబు ఆర్థిక సాయం

శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని లక్ష్మిపేట బాధితులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు బాధితులను పరామర్శించారు వారి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు వారికి పార్టీతరపున ఆర్థిక …

సాయంత్రం ఆజాద్‌తో కిరణ్‌

ఢిల్లీ: ఉప ఉన్నికల అనంతరం ఢిల్లీకి ఈ రోజు ఉదయం బయలు దేరిన సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత …

నా కాల్‌ లిస్ట్‌ బయట పెట్టటంపై ఫిర్యాదు చేస్తా

హైదరాబాద్‌: వాసిరెడ్డి చంద్రబాల ఈ రోజు మాట్లాడుతూ నేను ఒక ఉద్యోగిని నాకు సమాజ సేవ చేయాలని నా కోరిక నేను లీడ్‌ ఇండియా కార్యక్రమం కోసం …

ఈ నెల 30వరకు గ్రూప్‌-4 ధరకాస్తు పోడగింపు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌-4 పరిక్షకు ధరకాస్తు చేసుకోవటానికి ఈ నెల 22వరకు గడువు విదించినారు ఇప్పటివరకు 1355 పోస్టులకు ఇప్పటికె ఆరు లక్షల మందికి …

అధికారులతో మంత్రి ధర్మాన భేటీ

శ్రీకాకుళం:ఖరీఫ్‌ సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ధర్మాన జిల్లా వ్యవసాయ అధికారులను అదేశించారు కలెక్టరు కార్యలయంలో నీటిపారుదల శాఖ అధికారులు, …

తాజావార్తలు