హైదరాబాద్

ఆదర్శ పాఠశాలల ప్రారంభానికి మరింత కాలం

హైదరాబాద్‌: ఆదర్శ పాఠశాలల ప్రారంభంలో మరింత సమయం పట్టవచ్చని మాధ్యమిక విద్యాశాఖ ముక్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ పరోక్షంగా వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతిపాదించిన 355 ఆదర్శ పాఠశాలల్లో …

జయశంకర్‌ నిబద్ధతను ప్రతి యువకుడు నేర్చుకోవాలి

హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ నిబద్ధతను ప్రతి యువకుడు నేర్చుకోవాలని తెరాస అధినేత కేసీఆర్‌ తెలిపారు.  జయశంకర్‌ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ కేసీఆర్‌ తెలంగాణ వస్తే …

ముంబాయి సచివాలయంలో మంటలు

ముంబాయి: ముంబాయి సచివాలయంలో నాలుగో అంతస్తులో మంటలు చెలరేగినాయి దీనితో ఉద్యోగులు భయటికి పరుగులు తీస్తున్నారు. భారిగా ఎగసి పడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది ఆర్పుతున్నారు.

కృత్రిమ కొరత సృష్టి స్తే కఠిన చర్యలు

మహబూబ్‌నగర్‌:  ఎరువులు, విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టి స్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖమంత్రి కన్నా లక్ష్మినారాయణ తెలియజేశారు.  విత్తనాలు, ఎరువులు అక్రమ నిల్వలపై దృష్టిసారించాలని …

రవాణశాఖధికారులతో బొత్స సమావేశం

హైదరాబాద్‌: బస్సు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేట్‌ వాహనాలను తనిఖి చేస్తూ అనుమతులు లేని వాటిని అధికారులు సీజ్‌ చేస్తున్నారు. ఆందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు …

నాలాలో కొట్టుకుపోయిన జీహెచ్‌ఎంసీ ఉద్యోగి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ మహంకాళీ అలయ సమీపంలో నాలా పూడిక తీస్తుండగా నీరు ఉద్ధృతంగా రావడంతో దేవరాజు అనే జీహెచ్‌ఎంసీ ఉద్యోగి కొట్టుకుపోయడు. అతడిని రక్షించేందుకు సిబ్బంది ప్రయత్నించినా …

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్న : గవర్నర్‌

హైదరాబాద్‌ : దేశ,రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని తాను జడన్నాధుని వేడుకున్నాని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. నగరంలోని బంజారాహిల్‌లో జగన్నాధస్వామి ఆలయంలో గవర్నర్‌ దంపతులు రధయాత్ర …

పాత బస్తీలో బైక్‌ మీద వెళ్తున్న వ్యక్తిపై దుండగుల కాల్పులు

హైదరాబాద్‌: పాత బస్తీలో ద్విచక్ర వాహణంపై వెళ్తున్న వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. దీనితో అ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమించటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఎన్నికల్లో గెలిచినంత మాత్రన దోంగలు దోరలైపోరు

హైదరాబాద్‌: జగన్‌ పార్టీ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన దోంగలు దోరలపై పోరని టీడీపీ నేత దూళీపాళ్ళ నరెంద్ర ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ అన్నారు అవినీతికి పాల్పడి …

లోక్‌సత్తతో కలిసి పనిచేస్తా:రాఘవులు

ఢిల్లీ: రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో లోక్‌సత్త పార్టీతో కలసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈ రోజు ఉదయం మీడియాకు తెలిపారు.

తాజావార్తలు