జిల్లా వార్తలు

రైతుల ధర్నాతో జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్‌

కడప : విద్యుత్‌ కోతలకు నిరసనగా కడప జిల్లా చింతకొమ్మదిన్నె సబ్‌ స్టేషన్‌ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. అప్రకటిత కోతలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ. జాతీయ …

ఎమ్మెల్యేల బృందానికి బిందెలతో స్వాగతం

నల్గొండ: ఫోరైడ్‌ సమస్యపై అధ్యయనం చేయడానికి వచ్చిన స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందానికి మహిళలు ఖాళీ బిందెలతో స్వాగతం పలికారు. నిన్న రాత్రి నాగార్జునసాగర్‌కు …

వింబుల్డన్‌ ఫైనల్లో ముర్రే

లండన్‌:వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ మిభాగంలో ఆండ్రే ముర్రే ఫైనల్‌ చేరుకున్నాడు.సెమీఫైనల్‌ ముర్రే రోజర్‌ ఫెదరర్‌తో తలపడనున్నాడు.74ఏళ్ల తర్వాత వింబుల్డన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి బ్రిటీష్‌ ఆటగాడిగా ముర్రే …

ఉపసర్పంచిని గొంతుకోసి చంపిన మావోయిస్టులు

భువనేశ్యర్‌: ఒడిశాలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. మల్కస్‌గరి జిల్లా మడకపొదుర్‌లో  మావోయిస్టులు మాజీ ఉప సర్పంచి గంగాధర్‌ చలానీని గొంతుకోసి హత్య చేశారు. పోలీసు ఇస్‌ఫార్మర్‌ అనే …

సీఎన్‌జీ ధర పెంపు

ఢిల్లీ:సిఎన్‌జీ ధరను రూ.2.90 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ పెంపు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది.పెరిగిన ధర కేవలం ఢిల్లీకి మాత్రమే వర్తిస్తుంది.

నేటి నుంచి జగన్‌ను విచారించనున్న ఈడీ

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌ను ఎస్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నేటి నుంచి విచారించనుంది. విచారణకు సీబీఐ కోర్టు నిన్న  లనుమతి ఇవ్వడంతో  ఈడీ …

మెట్టగూడ మార్గంలో రైళ్ల రాకపోకల్లో మార్పు

హైదరాబాద్‌:దక్షిణమద్య రైల్వే అధికారులు మెట్టగూడ వద్ద బ్రిడ్జి నిర్నాణ పనుల కారణంగా ఈనెల 7నుంచి 9 వరకూ ఆమార్గంలో పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేస్లున్నట్లు తెలిపారు.రాజధాని …

ఘనంగా ప్రారంభమైన ఆటా మహాసభలు

అట్లాంటా: అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ 12 మహాసభలు అట్లాంటా నగరంలో ఘనంగా  ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు ఇవి జరగనున్నాయి. వేడుకలకు రక్షణ శాఖ సహాయ మంత్రి పళ్లంరాజు …

వింబుల్డన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమిన్‌లో పేన్‌ జోడీ

లండన్‌:వింబుల్డన్‌-2012 టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో లియాండర్‌ పేన్‌,ఎలెనా వెస్నియా జోడి సెమీస్‌లోకి ప్రవేశించారు.పాల్‌ హన్లే అల్లా కుద్రియత్సెవా జంటపై 6-2,6-2 తేడాతో వరుస సెట్లలో విజయం …

విమాన సర్వీసులకు అంతరాయం

ఢిల్లీ:భారీ వర్షం కారణంగా పలు అంతర్జాతీయ విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతోంది.4 విమాన సర్వీసులను రద్దు చేయగా మరో 6విమానాలను అధికారులు దారి మళ్లించారు.8విమాన సర్వీసులు ఆలస్యంగా …