జిల్లా వార్తలు

మట్కా శిబిరం పోలీసులు దాడి

కడప:పట్టణంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిదిలో ఉన్న మట్కా శిబిరంపై పోలీసులు ఈరోజు దాడి చేశారు.మట్కా అడుతున్న ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ మురళీకృష్ణ ఆర్టీసీ గ్యారేజి మెకానిక్‌ వెంకటరమణలను అరెస్టు …

సదానందగౌడ్‌ను తొలగించాలని భాజపా నిర్ణయం

న్యూఢిల్లీ:కర్ణాటక రాష్ట్రంలో ముగిసిన భాజపా కోర్‌కమిటవ సమావేశంలో సదానందగౌడను తోలగించాలని నిర్ణయించింది.ఆస్ధానంలో కర్ణాటక సీఎంగా జగదీష్‌ షెట్టర్‌ను నియవించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.షెట్టర్‌కు యడ్యూరప్ప వర్గం మద్దతు ఉంది.దీంతో …

కటీపీఎస్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం : జిల్లాలోని కేటీపీఎస్‌ 5,8వ యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపం తలెత్తడంతో  240 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం  కలిగింది.

నోటీసులు అందుకున్న మంత్రులకు సర్కార్‌ అండ

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న మంత్రులకు న్యాయసహాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 26 వివాదాస్పద జీవోలై నలుగురు మంత్రుకు …

సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌: ఈరోజు సాయంత్రం గవర్నర్‌ నరసింహన్‌ను టీఆర్‌ఎస్‌ ఎమ్యెల్యే హరీష్‌రావు నేతృత్వంలో ఆ పార్టీ బృందం కలవనుంది. తెలంగాణకు మెడికల్‌ సీట్ల కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని గవర్నర్‌కు …

రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి

హైదరాబాద్‌:హయత్‌నగర్‌ మండలం పెద్దఅంబర్‌ పేట వద్దా విజయవాడ రహదారిపై ఓకారు అదుపుతప్పి డివైడర్‌ను ఢికొట్టింది.ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.కారులో ముగ్గురు ఇంజినీరింగ్‌ ఇద్యార్థులు …

కొనసాగుతున్న ఆర్టీఏ తనిఖీలు

హైదరాబాద్‌:ప్రైవేటు ట్రావెల్స్‌పై రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి.హైదరాబాద్‌,విజయవాడలో ఆర్టీఏ అధికారులు ఈ తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు.నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న 4బస్సులను స్వాధీనం చేసుకున్నారు.మరో 15 బస్సులపై …

ఫ్లోరైడ్‌ నివారణకు చర్యలు తీసుకుంటాం : స్పీకర్‌

నల్లగొండ : జిల్లాలోని నాంపల్లి మండలం ముష్టిపల్లిలో ఫ్లోరైడ్‌ భాధితులను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ పరామర్శించారు. వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేసి, ఫ్లోరైడ్‌ నివారణకు చర్యలు …

హైదదాబాద్‌లో సౌత్‌ ఇండియా బ్యాంక్‌ సేవలు ప్రారంభం

హైదరాబాద్‌: సౌత్‌ ఇండియా బ్యాంక్‌ తన తొలి కార్పోరేట్‌ బ్రాంచిని హైదరాబాద్‌లో ప్రారంభించింది. మంత్రి టీజీ వెంకటేశ్‌, సౌత్‌ ఇండియా బ్యాంక్‌ ఎండీ జోసెఫ్‌ బ్యాంక్‌ను ప్రారంభించారు. …

వ్యాపారిని బెదిరించి రూ.6లక్షల చోరీ

విజయవాడ:పాతబస్తీ రాయల్‌ హోటల్‌ సెంటర్‌లో ఓ బియ్యం వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది.నిన్న అర్దరాత్రి దాటిన తర్వాత ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు వ్యాపారి కత్తులతో బెదిరించి రూ.6లక్షల …