జిల్లా వార్తలు

మెట్టుగూడ మార్గంలో రైళ్ల రాకపోకల్లో మార్పు

హైదరాబాద్‌: మెట్టుగూడ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా ఈ నెల 7 నుంచి 9 వరకూ ఆ మార్గంలో పలు రైళ్ల రాక పోకల్లో మార్పులు …

వింబుల్డన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీన్‌లో పేన్‌ జోడి

లండన్‌: వింబుల్డన్‌-2012 టోర్ని మిక్స్‌డ్‌ విభాగంలో లియాండర్‌ ఫేస్‌, ఎలెనా వెస్నియా జోడీ సెమీస్‌ లోకి ప్రవేశించారు. పాల్‌ హాన్లే, అల్లా కుద్రియత్సెనా జంట పై 6-2, …

విమాన సర్వీస్‌లకు అంతరాయం

ఢిల్లీ:భారీ వర్షం కారణంగా పలు అంతర్జాతీయ విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. 4 విమాన సర్వీసులను రద్దు చేయగా మరో 6 విమానాలను అధికారులు దారి మళ్లించారు. …

బీసీ బాలికల వసతిగృహంలో విద్యుతాఘాతం..

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మానవపాడులోని బీసీ బాలికల వసతిగృహంలో విద్యుతాఘాతం సంభవించింది. దీంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరికి గాయాలుకాగా సామాన్లు దగ్దం అయ్యాయి.

సాగర్‌ నీళ్లు నల్లగొండ ప్రజల ఆస్తీ : కేటీఆర్‌

నల్లగొండ: నాగార్జున సాగర్‌లో ఉన్న నీళ్లు నల్లగొండ జిల్లా ప్రజల ఆస్తి అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కే తారక రామారావు అన్నారు. అసలు జాతీయ, అంతర్జాతీయ, న్యాయసూత్రాల …

స్పీకర్‌కు నల్లగొండ టీఆర్‌ఎస్‌ నేతల విజ్ఞప్తి

నల్లగొండ : నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్‌ ప్రాంతాల్లో పర్యటిస్తోన్న రాష్ట్రశాసన సభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు టీఆర్‌ఎస్‌ నేతల వినతి పత్రం అందజేశారు. కృష్ణా డెల్టాకు నీటి …

హైదరాబాద్‌ లో పలు చోట్ల వర్షం

హైదరాబాద్‌: నరంలో పలు చోట్ల వర్షం కురిసింది. దిల్‌షుక్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలీపురం, కూకట్‌పల్లి,మలక్‌పేటలలో వర్షం పడింది.

జకోవిచ్‌పై ఫెదరర్‌ గెలుపు

లండన్‌ : వింబుల్డన్‌ – 2012 పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో జకోవిచ్‌పై రోజర్‌ ఫెదరర్‌ విజయం సాధించాడు. జకోవిచ్‌పై 6-3, 3-6, 6-4, 6-3 సెట్ల …

రైల్వే ఫైఓవర్‌ జాప్యం పై హెచ్‌.ఆర్‌.సిని ఆశ్రయించిన న్యాయవాది

రైల్వే ఫైఓవర్‌ జాప్యం పై హెచ్‌.ఆర్‌.సిని ఆశ్రయించిన న్యాయవాది హైదరాబాద్‌: కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ మధ్య రైల్వే ఫైఓవర్‌ నిర్మణం జాప్యం మూలంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని …

కుటుంబ సమస్యతో పీజీ విద్యార్థిని ఆత్మహత్య

జగిత్యాల : గాంధీనగర్‌కు చెందిన ఉజ్వల (23) కుటుంబ సమస్యలను చూసి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆమె …