జిల్లా వార్తలు

డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడిన ప్రముఖుల సంతానం అరెస్టు

హైదరాబాద్‌ : ఒకరు శాసనసభ్యుని కుమారుడు, మరోకరు మున్సిపల్‌ కమిషనర్‌ కుమారుడు. వీరిద్దరూ నగరంలోని ఉప్పల్‌ ప్రాంతంలో డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇందులో ఒకరు వరంగల్‌ జిల్లాకు …

మెడికల్‌ సీట్ల విషయంలో ప్రభుత్వ తీరును తప్పుబట్టిన భాజపా

హైదరాబాద్‌:మెడికల్‌ సీట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు ఆక్షేపణీయంగా ఉందని బీజేపి మండిపడింది.ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలు ఎంతో మెరుగ్గా ఉన్నప్పటికీ ఎక్కువ సీట్లను పొందడంలో …

టీఆర్‌ఎస్‌ పట్టణ ఉపాధ్యక్షునిగా రామకృష్ణ

హబూబాబాద్‌ జూలై 5 (జనంసాక్షి) : టీఆర్‌యస్‌ జిల్లా పార్టీ ఆదేశానుసారం తెలంగాణ అస్తిత్వాన్ని బలోపేతం చేయుటకు రానున్న మునిసిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీని ఇప్పటినుండే …

వ్యాను ఆటో ఢీకోని ముగ్గురు మృతి

కరీంనగర్‌: వెల్లటూరు మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దవాగు వంతెనపై నుండి వస్తున్నా వ్యాన్‌ను ఆటో ఢీకోన్న ఘటనలో   ముగ్గురు మృతి చెందారు. ఏడుగురికి  తీవ్రంగాగాయాపడ్డారు. …

గ్రామగ్రామాన ఎమ్మార్పీఎస్‌ జెండాలను ఆవిష్కరించాలి

మహబూబాబాద్‌ జూలై 5 (జనంసాక్షి): ఈనెల 7న ఎమ్మార్పీఎస్‌ 9వ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా కురవి మండలంలోని గ్రామగ్రామాన ఎమ్మార్పీఎస్‌ జెండాలను ఎగురవేయాలని ఎమ్మార్పీఎస్‌ డిివిజన్‌ అధ్యక్షులు …

న్యాయవాదుల సమ్మెను విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌, జూలై 5(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ఉన్నత బిల్లులో న్యాయవిద్యను చేర్చడాన్ని నిరసిస్తూ ఈ నెల 11,12వ తేదీల్లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న న్యాయవాదుల సమ్మెను విజయవంతం చేయాలని …

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు:టీడీపీ

ఆదిలాబాద్‌, జూలై 5(జనంసాక్షి): ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం చిత్తశుద్ధితో ఉందని ఆ పార్టీ ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌రాథోడ్‌ పేర్కొన్నారు. త్వరలో తెలంగాణ విషయమై మరోసారి కేంద్రానికి …

రిజర్వేషన్లు కల్పించండి

ఆదిలాబాద్‌, జూలై 5(జనంసాక్షి): ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సభలను ఏర్పాటు చేస్తున్నట్లు అనగారిన కులాల హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు రాజిహైదర్‌ తెలిపారు. …

గాలి బెయిల్‌ కేసులో మరోజడ్జి సస్పెండ్‌

గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ ముడుపుల కెసులో మరోజడ్జి ప్రభాకర్‌రావు సస్పెండ్‌, శ్రీకాకుళం ఫామిలీ కోర్టు విధుల్లో చేరిన జడ్జి ప్రభాకర్‌రావును సస్పెండ్‌ చేస్తూ హైకోర్ట ఉత్తర్వులు జారీ …

పర్యాటక కేంద్రాల అభివృద్ధికి చర్యలు

ఆదిలాబాద్‌, జూలై 5 (జనంసాక్షి): జిల్లాలో పలు పర్యాటక కేంద్రాలను అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 9 కోట్ల రూపాయలను విడుదల చేసిందని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ …