జిల్లా వార్తలు

కాంగ్రెస్‌, టీడీపీ డ్రామాలకు స్వస్తి చెబుదాం

ఆదిలాబాద్‌, జూన్‌ 27 : ప్రత్యేక తెలంగాణ విషయంలో తెలుగుదేశం,  కాంగ్రెస్‌ పార్టీలు  ఆడే డ్రామాలకు స్వస్తి చెప్పి ప్రజా ఉద్యమంలోకి కలిసి రావాలని ఐకాస నేతలు  …

రాజకీయ పార్టీలకు ఆదిలాబాద్‌ కలెక్టర్‌ విజ్ఞప్తి

ఆదిలాబాద్‌, జూన్‌ 27 : వచ్చే నెల నుండి నిర్వహించనున్న ఓటర్ల జాబితా సవరణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అశోక్‌కుమార్‌  కోరారు. …

దళితులపై దాడులు ఏపీలోనే ఎక్కువ నమోదవుతున్నాయి

హైదరాబాద్‌:ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆంద్రప్రదేశ్‌ ఎక్కువగా నమోదవుతేన్నాయని కేంద్ర మంత్రి ముకుల్‌ వాస్నిక్‌ అన్నారు.పెండింగ్‌ కేసులు ఆంధ్రప్రదేశ్‌ 13శాతం మాత్రమే పరిష్కారమవుతున్నాయన్నారు కేసుల విచారణకు ప్రత్యేక …

సానియా ప్రతిభ చూసే ఎంపిక చేశాం:ఐటా

ఢిల్లీ:ఇద్దరు ఆటగాళ్ల మధ్య తగవు తీర్చడానికి ఐటా తననే ఎరగా వాడిందన్న సానియా ఆరోపణకు ఐటా స్పందించింది.లండన్‌ ఒలింపిక్స్‌కు ప్రతిభ ప్రాతిపదికనే క్రీడాకారులను ఎంపిక చేశామని సానియా …

రెడ్యానాయక్‌ హత్యారాజకీయాలు మానుకోవాలి

మరిపెడ:మాజీ మంత్రి రెడ్యానాయక్‌ హత్యారాజకీయాలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు కడియం శ్రీహరి హితవు పలికారు.బుధవారం వరంగల్‌ జిల్లా మరిపెడ మండలం తాళ్లవూకల్‌ …

పర్లపల్లీలో తిరగబడ్డ గ్రామస్తులు

కరీంనగర్‌: తిమ్మపూర్‌ మండలంలోని పర్లపల్లీ గ్రామంలోని గ్రామస్తులు కెమికల్‌ ఫ్యాక్టరిపై తిరగబడ్డారు. కెమికల్‌ ఫ్యాక్టరీ పై దాడి చేసి పటు వాహనాలను గ్రామాస్తులు ద్వంసం చేశారు. ఈ …

శ్రీలక్ష్మి బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌:సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి నిందితురాలు ప్రస్తుతం శ్రీలక్ష్మి నిందితురాలు.ప్రస్తుతం శ్రీలక్ష్మి చంచల్‌గూడ మహిళా జైలులో ఉంటున్నారు.

ఫ్లైఓవర్‌ మీదినుంచి కిందపడిన బస్సు

చైన్నె: చెన్నైలోని జెమిని ఫ్లైఓవర్‌ మీదినుంచి సిటీ బస్సు అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఒకరు  మరణించగా 30 మంది గాయపడ్డారు. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రికి …

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతివ్వం:నారాయణ

గుంటూరు:రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతివ్వమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు.రాష్ట్రంలో మద్యం మాఫియా మంత్రులను కాపాడేందుకు నిజాయితీ గల అధికారులను బదిలీ చేస్తున్నారని ఆగ్రహం …

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

హైదరాబాద్‌: కార్యకర్తలు పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపాలంటే స్థానాక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్యే శంకర్రావు అన్నారు.  గౌతవమ్‌ కుమార్‌ స్వచ్చంద పదవి విరమణ దురదృష్టకరమని ఆయన …