జిల్లా వార్తలు

మండల స్థాయి ఉమ్మడి బ్యాంకర్ల భేటీ

– రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శేషాద్రి రంగారెడ్డి, జూన్‌ 27 : జిల్లాలోని వివిధ సంక్షేమ శాఖల ద్వారా రుణాలు అందించేందుకు వీలుగా మండల స్థాయి ఉమ్మడి …

ముగిసిన వయలార్‌ రవి సమావేశం

ఢిల్లీ: ఎంపీ కావూరి సాంబశివరావు నివాసంలో పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, జేసీ దివాకర్‌ రెడ్డిలతో జరిగిన సమావేశం ముగిసింది. ఈ భేటీలో ఉప ఎన్నికల ఫలితాల పైనే చర్చించామని, …

హింసాత్మకంగా మారిన జార్ఖండ్‌లో మావోయిస్టు బంద్‌

రాంచీ: జార్ఖండలో మావోయిస్టుల బంద్‌ హింసాత్మకంగా మారింది. ఇడిశా, ఉత్తరప్రదేశ్‌ల్లో మావోయిస్టు నేతల అరెస్టుకు నిరసనగా జార్ఖండ్‌, బీహర్‌, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గడ్‌ల్లో మావోయిస్టులు బుధవారం 24 గంటల …

రంగారెడ్డిలో 274 మద్యం దుకాణాల కేటాయింపు

రంగారెడ్డి, జూన్‌ 27 : జిల్లాలోని 390 మద్యం దుకాణాలకు గాను 274 దుకాణాలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శేషాద్రి తెలిపారు. ఈ …

జుత్తు లేదని ఉద్యోగంలో నుంచి తొలగింపు.

హైదరాబాద్‌, జూన్‌ 27 : ఆమె ఓ ముస్లిం యువతి. సామాజిక స్పృహ మెండుగా ఉంది. అదే ఆమె కొంపముంచింది. సామాజిక సేవగా క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమం …

ప్రభుత్వాస్పత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు

– జనరిక్‌ మందుల దుకాణం ఏర్పాటు కరీంనగర్‌, జూన్‌ 27 : కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో సౌకర్యాలు, …

డ్రిప్‌ ఇరిగేషన్‌తో రైతులకు లాభాలు!

కరీంనగర్‌, జూన్‌ 27 : సాంప్రదాయక సాగు పద్దతులలో పంటు వేసి ఆశించిన దిగుబడులు రాక ఇబ్బందులు పడిన రైతులు ఆధునిక వ్యవసాయ పద్దతుల వైపు ఆకర్షితులు …

గురువారం విడుదల కానున్న సూర్జీత్‌

ఇస్లామ్‌బాద్‌: పాక్‌ కారాగారంలో గత 30 ఏళ్ళుగా శిక్ష అనుభవిసున్న సూర్జిత్‌సింగ్‌ గురవారం విడుదల కావచ్చని తెలుస్తొంది.1989లో అప్పటి పాక్‌ అధ్యక్షుడు సూర్జిత్‌ మరణశిక్షను జీవిత ఖైదుగా …

వాయలార్‌తో, కావూరి, పాల్వాయి, జేసీ సమావేశం

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వాయలర్‌ రవితో కావూరి సాంబశివరావు ,పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, జేసీ దివాకర్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ కావూరి నివాసంలో …

29 న ఎంసెట్‌ ఫలితాలు

హైదరాబాద్‌: ఎంసెట్‌ ఫలితాలను ఈ నెల 29న సాయంత్రం ఆరుగంటలకు విడుదల చేయనున్నట్టు ఉన్నత విద్యా శాఖాధికారులు తెలిపారు. గల నెలలో రాష్ట్రవ్యాప్తంగా జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఎంసెట్‌ …