జిల్లా వార్తలు

నరసాపురంలో కాంగ్రెస్‌ గెలుపు

నరసాపురం: నరసపురం అసెంబ్లి కాంగ్రెస్‌ అభ్యర్థి కె.సుబ్బరాయుడు గెలుపోందాడు.

ఎమ్మిగనూరులో వైకాపా అభ్యర్థి చెన్నకేశవరెడ్డి గెలుపు

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు అసెంబ్లి స్థానంలో   వైకాపా అభ్యర్థి 20,103 ఓట్ల మెజర్టీతో చెన్నకేశవరెడ్డి విజయం సాధించారు.

పోలవరం,ప్రతిపాడులో వైకాపా గెలుపు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. పచ్చిమగోదావరి  జిల్లా పోలవరం, గుంటూర్‌ జిల్లా ప్రత్తిపాడులో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు.

పోలవరంలో వైకాపా గెలుపు

పోలవరం: పోలవరం అసెంబ్లి స్థానంలో   వైకాపా అభ్యర్థి తెల్లం బాలరాజు విజయం సాధించారు.

ప్రత్తిపాడులో వైకాపా గెలుపు

ప్రత్తిపాడు: ప్రత్తిపాడు అసెంబ్లి స్థానంలో   వైకాపా అభ్యర్థి మేకపాటి సుచరిత విజయం సాధించారు.

కొనసాగుతున్న వైకాపా ఆధిక్యం

హైదరాబాద్‌: 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల కౌంటింగ్‌ ఉదయం ప్రారంభమైంది. ఇప్పటి వరకు అందిన ఫలితాల్లో  వైకాపా ఎమ్మిగనూరు స్థానంలో  గెలుపొందగా  14 చోట్ల ముందంజలో …

అనంతపురం,రాయదుర్గంలో వైకాపా ముందంజ

అనంతపురం: అనంతపురం,రాయదుర్గం  నియోజకవర్గల్లో వైకాపా ఆధిక్యంలో కొనసాగుతోంది.రాయద్గుంలో ఎనిమిదో  రౌండ్‌ పూర్తియ్యేసరికి 17,408,ఏడోరౌండ్‌ ముగిసేసరికి అనంతపురంలో 11994 ఓట్ల ఆధిక్యంలో ఆ పార్టీ అభ్యర్థులు ఉన్నారు.

రెండింటిలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ ఆధిక్యం

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 18 స్థానాల్లో రెండింటిలో కాంగ్రెస్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది.ఐదు రౌండ్లు  పూర్తియ్యేసరికి రామచంద్రాపురం,నరసాపురంలలో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో …

ఉదయగిరిలో ముందంజలో వైకాపా

ఉదయగిరి: నెల్లూరు జిల్లా ఉదయగిరి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైకాపా దూసుకపోతోంది. ఆరు రౌండ్లు  పూర్తియ్యేసరికి వైకాపా అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ పై 8,994 …

సకల జనుల హామీలు అమలుచేయండి

సింగరేణి సీఎండీకి డిమాండ్ల పత్రం అలక్ష్యం చేస్తే ఆందోళన తప్పదు : కోదండరాం హైదరాబాద్‌, జూన్‌ 14 (జనంసాక్షి) : సకల జనుల సమ్మెకాలంలో ఇచ్చిన హామీలను …