జిల్లా వార్తలు

తెలంగాణపై త్వరగ నిర్ణయం తీసుకోవాలి

హైదరాబాద్‌: ఉప ఉన్నికల్లో ఓటమి పాలవటంతో కాంగ్రెస్‌ రాయల తెలంగాణ తెరపైకి తెచ్చిందని తెలంగాణపై స్పష్టత ఇవ్వాలని ఇంకి నాన్చడం సరికాదన్నారు టీడీపీ సీనియర్‌ నేత తలసాని …

నాగార్జున అగ్రి కెమికల్‌లో ప్రమాదం పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

హైదరాబాద్‌:  శ్రీకాకుళం జిల్లా నాగార్జున అగ్రి కెమికల్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి పలువురు గాయపడటం పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి తక్షణమే మెరుగైన …

జులై ఆఖరునా మూతపడుతున్న ‘ద వర్డ్‌ పత్రిక

లండన్‌:తొమ్మిదేళ్ల పాటు సంగీత అభిమానుల్ని అలరించిన ‘ద వర్డ్‌ పత్రిక జులైలో మూతబడుతోంది.పత్రికా రంగంలోనూ,సంగీత వ్యాపారంలోనూ వచ్చిన మార్పుల కారణంగా తాము పత్రికను కొనసాగించలేకపొతున్నామని సంపాదకుడు డేవిడ్‌ …

ఏపీ భవన్‌ లో అగ్ని ప్రమాదం

న్యూడిల్టీ: ఏపీభవన్‌ ప్రాంగణంలో ఈ మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసెకుంది. వెంటనే స్పందించిన అధికారులు, మీడియా సిబ్బంది మంటలను అర్పివేశారు. చెత్తకు నిప్పంటుకుని మంటలు చలరేగాయి.

5లోగా రైతులకు ఇవ్వండి

హైదరాబాద్‌, జూన్‌ 30 : జిల్లాకు కరువు సహాయం కింద మంజూరైన 62 కోట్ల ఇన్‌ఫుట్‌ సబ్సిడీ మొత్తాన్ని జూలై 5లోగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా …

ఆర్టీసీ కార్మికుల ఆందోళన

హైదరాబాద్‌:హకీంపేట ఆర్టీసీ డీఏం అకారణ వేధింపులు అపాలంటూ 500 మంది కార్మికులు సాముహికంగా ఒకరోజు సెలవు పెట్టి డిపో ముందు ధర్నాకు దాగీరు.కార్మికులు ఉదయమే వందల సంఖ్యలో …

తెలంగాణపై స్పష్టత ఇవ్వాలి

హైదరాబాద్‌: కేంద్రం వెంటనే తెలంగాణపై స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ డిమాండ్‌ చేశారు. చిందబరానికి తమిళనాడులోనూ ఆజాద్‌కు కాశ్మీర్‌లోనూ దిక్కు లేదని విమర్శిచిన ఆయన …

ఎట్టకేలకు రిమ్స్‌ కళాశాలకు ఎంసిఐ అనుమతి

ఆదిలాబాద్‌, జూన్‌ 30 : జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ కళాశాలకు గాను 5వ సంవత్సరం తరగతుల ప్రవేశానికి అనుమతిస్తూ భారత వైద్య విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది. …

909వ రోజుకు చేరుకున్న తెలంగాణ రిలేదీక్షలు

ఆదిలాబాద్‌, జూన్‌ 30: దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు ఉద్యమిస్తున్నారని వారి ఆకాంక్షను గౌరవించకపోతే కాంగ్రెస్‌కు పతనం తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణను కోరుతూ …

1099 మండల సమాఖ్యలకు 135 కోట్ల రుణాలు

ఆదిలాబాద్‌, జూన్‌ 30: రాష్ట్రంలోని మండల సమాఖ్యలకు 135 కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేశామని స్త్రీ నిధి బ్యాంక్‌ రాష్ట్ర ఏజీఎం రవికుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలోని …