జిల్లా వార్తలు
నేడు టెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి ఫలితాలను విడుదల చేశారు.
సీబీఐ విచారణకు హాజరయిన భారతి సిమోంట్ అధికారులు
హైదరాబాద్: వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఈ రోజు భారతి సిమోంట్ ప్రతినిధులు సీబీఐ ఎదుట విచారణకు హాజరయినారు.
చైనాలోని జిన్ జియాంగ్లో భుకంపం
చైనా: చైనాలోని జాన్ జియాంగ్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. తీవ్రత 6.3గా నమోదయింది. ప్రభూత్వం సహాయక చర్యలు చేయాడానికి అధికారులను ఆదేశించింది.
తాజావార్తలు
- “బూతు మాస్టర్”పై స్పందించిన డిఈఓ
- అవినీతి తిమింగలం
- ఆశలు ఆవిరి..
- మరియా కొరీనాను వరించిన నోబెల్ శాంతి బహుమతి
- క్రిమిసంహారక మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
- మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
- భారత్- యూకే సంబంధాల్లో కొత్తశక్తి
- సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్ రచయితకు నోబెల్
- 42 % బీసీ రిజర్వేషన్కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మరిన్ని వార్తలు