జిల్లా వార్తలు
డిఆర్డిఎ ఉచిత కంప్యూటర్ శిక్షణ
రంగారెడ్డి: ఇబ్రహింపేట మండలంలో డిఆర్డిఎ ఆద్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తు ఉచిత బోజన వసతి, హస్టల్ సౌకర్యం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
రైతు ఆత్మహత్య
అదిలాబాద్: మామడ మండలంలోని అనంత్ పేటకు చేందిన బండి రాజయ్య అప్పులబాధతో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసురున్నాడు. పోలిసులు కేసు నమోదుచేసి దర్యప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సిద్దాంతాలు లేని పార్టి జగన్ పార్టి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి రాజకీయ సిద్దాంతాలు లేవని టిడిపి రాజ్యసభ సభ్యులు దేవేందర్గౌడ్ ఎద్దేవ చేసారు.
విద్యుత్ కేంద్రం పనులను అడ్డుకున్న అఖిలపక్షం
విజయనగరం జిల్లా కోటిపాలెంలో థర్మల్ విద్యుత్ కేంద్రం పనులను అఖిలపక్షం నేతలు అడ్డుకున్నారు. వారిని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.
సచిన్కు విశాలమైన భవనం
ిల్లీ: ఇటివల రాజ్యసభకు ఎన్నికైన భారత క్రికెటర్ సచిన్ టెండుల్కర్కు ప్రభుత్వం సువిశాలమైన భవనం కేటాయించింది.
తాజావార్తలు
- 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ ?
- తెలంగాణ రైజింగ్కు సహకరించండి
- డీలిమిటేషన్పై ఢల్లీిని కదలిద్దాం రండి
- మారిషస్ భారత్కు కీలక భాగస్వామి: ` ప్రధాని మోదీ
- పాక్లో రైలు హైజాక్ ..
- ఫిర్యాదుల వెల్లువ
- పెండిరగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
- ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలి
- సాధారణ మహిళా ప్రయాణికులను యజమానులను చేస్తాం
- ఏటీఎంలో చోరీ యత్నం..
- మరిన్ని వార్తలు