ముఖ్యాంశాలు

క్రీడలతో మానసికోల్లాసం ..

యాదాధ్రి జిల్లా తుర్కపల్లి మండలం జనం సాక్షి న్యూస్ ఫిబ్రవరి 15 క్రీడలు ఎంతో అవసరం క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీచైర్మెన్‌ గొంగిడి …

ఎం ఎల్ ఎ  సండ్ర పరామర్శ

              పెనుబల్లి, ఫిబ్రవరి 15(జనం సాక్షి)పెనుబల్లి మండలం, ముత్తగూడేం గ్రామ సర్పంచ్ తిరుమలశెట్టి నాగదాసు  ఇటీవల అనారోగ్యానికి గురి …

పొతంగల్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత.పొతంగల్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత.మైనింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు.

కోటగిరి ఫిబ్రవరి 16 జనం సాక్షి:-పోతంగల్ మండలంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోతంగల్ ఆర్ఐ తన రెవెన్యూ సిబ్బందితో కలిసి మూకుమ్మడి …

అధికారుల గైర్హాజరు పట్ల ఎంపీపీ ఆగ్రహం

– మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా – మంథని ఎంపీపీ కొండ శంకర్ జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని …

కేంద్ర మంత్రిని కలిసిన నేతలు 

.న్యూఢిల్లీలో గురువారం (15.2.23) కొత్త కాపు లక్ష్మారెడ్డి జాతీయ బొగ్గు పరిశ్రమల ఇన్చార్జ్, స్టాండింగ్ కమిటీ మరియు జేబీసీసీ మెంబర్, సుధీర్ గురుడే ప్రధాన కార్యదర్శి ఏబికెఎంఎస్ …

గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌  కృషి – సండ్రగిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌  కృషి – సండ్ర

పెనుబల్లి, ఫిబ్రవరి 15(జనం సాక్షి)గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ సేవలు మరువలేనివని సత్తుపల్లి ఎమ్మెల్యేసండ్ర వెంకటవీరయ్య  కొనియాడారు.  పెనుబల్లి మండలం, వియం బంజర్ లోబుదవారం …

గోదావరి తీరంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు – మంథని మున్సిపల్ చైర్ పర్సన్

పుట్ట శైలజ జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గల గోదావరి తీరంలో మహాశివ రాత్రి పండగ సందర్భంగా గోదావరి తీరంలో …

బడుగు బలహీన వర్గాలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం – కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నోముల భగత్

తిరుమలగిరి (సాగర్) ,ఫిబ్రవరి 15 (జనంసాక్షి): రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల …

మహాశివరాత్రికి రంగులతో ముస్తాబవుతున్న శివుడి విగ్రహంమహాశివరాత్రికి రంగులతో ముస్తాబవుతున్న శివుడి విగ్రహం

మల్దకల్ ఫిబ్రవరి 15 (జనంసాక్షి)మల్దకల్ జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని బిజ్వారం గ్రామంలో బుధవారం నెల 18 న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గౌడ …

సేవాలాల్ జయంతి  వేడుకలలో విషాదంసేవాలాల్ జయంతి  వేడుకలలో విషాదం

రుద్రూర్ (జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం సులేమాన్  ఫారం గ్రామంలో   విషాదం చోటుచేసుకుంది, సేవాలాల్ జయంతి సందర్బంగా సేవాలాల్ జెండా ఎత్తుతుండగా ప్రమాదవశాత్తు పైన వున్నా …