ముఖ్యాంశాలు

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభం

మల్దకల్ ఫిబ్రవరి 15 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని పావనంపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ …

జనం సాక్షి, కొడంగల్ (ఫిబ్రవరి 15): వికారాబాద్ జిల్లా కొడంగల్ పురపాలక కేంద్రం లో బుధవారం గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 284 వ జయంతి …

ఘనంగా సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు.

– సేవాలాల్ జయంతిని సెలవుదినంగా ప్రకటించాలని డిమాండ్. బూర్గుంపహాడ్ ఫిబ్రవరి 15 (జనంసాక్షి) స్థానిక మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో ఘనంగా సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు …

ఎగ్జిబిషన్ లో సింగరేణి సేవా సమితి స్టాల్కు ద్వితీయ బహుమతి

…….ఎగ్జిబిషన్ లో సింగరేణి సేవా సమితి స్టాల్కు ద్వితీయ బహుమతి…….జీఎం(కో ఆర్డినేషన్) మరియు సేవా సమితి ఉపాధ్యక్షులు ఎం.సురేశ్ అభినందనలు…….ఎగ్జిబిషన్ లో రూ.5 లక్షల విలువైన సేవా …

మృతుని కుటుంబాన్నికి ఆర్థిక సాయం అందజేసినమృతుని కుటుంబాన్నికి ఆర్థిక సాయం అందజేసినసర్పంచ్ నీల కుమార స్వామి 

 వీణవంక ఫిబ్రవరి 15 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రానికి చెందిన మోటం వేణు ఇటివల అనారోగ్యం తో మృతి చెందగా ఈరోజు వారి కుటుంబ సభ్యులను …

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మను స్మృతి దహనంప్రజా సంఘాల ఆధ్వర్యంలో మను స్మృతి దహనం

రఘునాథ పాలెం ఫిబ్రవరి  15 (జనం సాక్షి) ఖమ్మం అంబేద్కర్ సెంటర్ నందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మను స్మృతి దహన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో …

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలికంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

– చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అంకుగారి స్వరూప రాణి చేర్యాల (జనంసాక్షి) ఫిబ్రవరి 15 :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని …

దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు సేవలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ నాయక్

కొండమల్లేపల్లి ఫిబ్రవరి 15 (జనంసాక్షి) న్యూస్ : ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తుంది అని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ శాసన …

ఘనంగా సేవాలాల్ జయంతి

రేగోడ్ //జనం సాక్షి// ఫిబ్రవరి: గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్284వ జయంతి వేడుకలను రేగోడు మండలంలోని పలు గిరిజన తండాలలో ఘనంగా నిర్వహించారు. …

గీత కార్మికుల కుటుంబాల కోసం పోరాడిన మహనీ యునికి ఘన నివాళి

.గీత కార్మికుల కుటుంబాల కోసం పోరాడిన మహనీ యునికి ఘన నివాళి.ఘనంగా కామ్రేడ్ ధర్మ బిక్షం 101 జయంతి వేడుకలు. కోటగిరి ఫిబ్రవరి 15 జనం సాక్షి:-తెలంగాణ …