ముఖ్యాంశాలు

జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

ఫొటో : అన్నదానం చేస్తున్న ఎంపీపీ గోమాస శ్రీనివాస్. బెల్లంపల్లి, ఫిబ్రవరి 15, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా ఏరియాలో బుధవారం జనహిత సేవా …

మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలుమహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు

మల్దకల్ ఫిబ్రవరి 15 (జనంసాక్షి) హరి హరాదులు వెలిసిన ఆదిశిలాక్షేత్రం ద్వైతా అద్వైత విశిష్ట అద్వైత సిద్ధాంతాలను నిత్యం ఆచరిస్తూ అపర తిరుపతిగా విలసిల్లుతున్న మల్దకల్ శ్రీ …

బంజారా జాతి ఆదర్శ పురుషుడు సేవాలాల్ మహరాజ్ – మంథని మున్సిపల్ ఛైర్పర్సన్

  పుట్ట శైలజ జనం సాక్షి , మంథని : బంజారా జాతి శ్రేయస్సు కోరుకుంటూ శ్వాసక్తితో జీవించే మార్గాన్ని చూపిస్తూ మూఢనమ్మకాన్ని, సాంఘిక దురాచారాలను తండా …

ఇసుక రవాణాని అరికట్టేందుకు గుర్తింపు కోసం మైనింగ్ సిబ్బందికి రెండు జతల కాకి బట్టల పంపిణీ

గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 15 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా లో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు గుర్తింపు కోసము మైనింగ్ సిబ్బందికి రెండు జతల …

కంటి వెలుగు ను ప్రారంభించిన సర్పంచ్ బత్తిని తిరుమలేష్కంటి వెలుగు ను ప్రారంభించిన సర్పంచ్ బత్తిని తిరుమలేష్

మోత్కూరు ఫిబ్రవరి 15 జనంసాక్షి : మోత్కూరు మండలం పనకబండ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బత్తిని తిరుమలేష్ ప్రారంభించారు. ఈ …

తెలంగాణ టీ పాయింట్ లో బీఆర్ఎస్ యువనేత షిండే

బిచ్కుంద ఫిబ్రవరి 15 (జనంసాక్షి) జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల తెలంగాణ టీ పాయింట్ లో బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ …

యువతి అదృశ్యం. కేసు నమోదు

జుక్కల్, పిబ్రవరి 15,( జనంసాక్షి), కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల కేంద్రానికి చెందిన ఒడ్డె అక్షర అదృశ్యమైందని, ఆమె తల్లి ఒడ్డె పాపవ్వ పిర్యాదు …

స్పెషల్ ఆఫీసర్ ను కుట్రపూరితంగా సాగనంపారు.

– ప్రజాతంత్ర విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబాల మహేందర్. ఫొటో : విలేకరులతో మాట్లాడుతున్న విద్యార్థి సంఘం నాయకులు. బెల్లంపల్లి, ఫిబ్రవరి 15, (జనంసాక్షి …

అంబేద్కర్ ఆశయాలను సాధించాలి – కోల్లపూడి యోహాన్ శ

హుజూర్ నగర్ ఫిబ్రవరి 15 (జనంసాక్షి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని హుజూర్ నగర్ అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులు కోల్లపూడి …

కోటగిరిలో ఎస్ఎస్సి విద్యార్థులకు అల్పాహారం (స్నాక్స్) పంపిణీ.

కోటగిరి ఫిబ్రవరి 15 జనం సాక్ష:-రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే ఎస్ఎస్సి విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాల కు దీటుగా అత్యుత్తమ ప్రతిభ …