జాతీయం

ఘనంగా విజయ్‌ దివన్‌

న్యూఢిల్లీ : విజయ్‌ దివన్‌ను దేశరాజధానిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి ఆంటోనీతోపాటు ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొని ఇండో-పాక్‌ యుద్ధ అమర వీరులకు …

సంఝౌతా పేలుడు కేసులో కీలక నిందితుడు అరెస్ట్‌

న్యూఢిల్లీ: సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలు పేలుడు కేసులో కీలక నిందితుడు రాజేశ్‌ చౌదరిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్‌ చేసింది. 2007లో ఇతను ఈ రైల్లో బాంబులు …

స్మారక చిహ్నం ఏర్పాటుపై ఢిల్లీ సీఎం అభ్యంతరం

న్యూఢిల్లీ: ఇండియా గేట్‌ వద్ద జాతీయ యుద్ధ స్మారక చిహ్నం ఏర్పాటుపై ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండియా గేట్‌ కాంప్లెక్స్‌ వద్ద స్మారక …

అవినీతి మంత్రుల అరెస్టుకు కేబినేట్‌ అనుమతించదు

అ తెలంగాణ అడ్వకేట్లపై విచారణకు అనుమతిస్తారా ? అ టీ అడ్వకేట్‌ జేఏసీ ఫైర్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 15 (జనంసాక్షి) : అవినీతి మంత్రులను కాపాడేందుకు యత్నించే …

భారత్‌, పాక్‌లు శాంతి,సహజీవనం కోరుకుంటున్నాయి

అ కొత్త వీసా విధానం, ద్వైపాక్షిక సంబంధం , తీవ్రవాదం, సరిహద్దులపై పాక్‌ హోంమంత్రి రహమాన్‌ మాలిక్‌, ప్రధాని మన్మోహన్‌ చర్చలు న్యూఢిల్లీ, డిసెంబర్‌ 15 (ఎపిఇఎంఎస్‌): …

స్వతంత్ర భారతంలో నగదు బదిలీ విప్లవాత్మకం

సోనియాగాంధీ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 15 (జనంసాక్షి): నిరుపేదల ఆకలి తీర్చే ఆహారభద్రతా బిల్లును త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు యూపిఏ చైర్‌ పర్సన్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ …

మద్దతుపై సమీక్షిస్తాం: ములాయం

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్దేశించిన  పదోన్నతుల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే యూపీఏకు మద్దతుపై తిరిగి సమీక్షిస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ హెచ్చరించారు. …

సయిద్‌కు వ్యతిరేకంగా ఆధారాలు కావాలి: మాలిక్‌

న్యూఢిల్లీ: ముంబయి మారణకాండకు ప్రధాన సూత్రధారిగా పేర్కొంటున్న హఫీజ్‌ సయీద్‌పై చర్యలకు గట్టి ఆధారాలు కావాలని మనదేశంలో పర్యటిస్తున్న పాక్‌ అంతరంగికమంత్రి రహ్మాన్‌మాలిక్‌ అన్నారు. సయిద్‌కు వ్యతిరేకంగా …

పార్లమెంటులో త్వరలో ఆహారభద్రత బిల్లు : సోనియా

ఢిల్లీ: త్వరలో ఆహారభద్రత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని యూపీఏ అధ్యక్షురాలు సోనియా అన్నారు. శనివారం ‘ దిల్లీ అన్నశ్రీ యోజనా పథకాన్ని’ ప్రారంభించిన సందర్భంగా సోనియా మాట్లాడుతూ …

అసమానతలు తొలగించడం అంత తొందరగా కాదు : ప్రధాని

న్యూఢిల్లీ : పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ఇంకా కృషి చేస్తుందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఢిల్లీలో ఫిక్కీ సదస్సును ప్రధాని ప్రారంభించి మాట్లాడారు. దేశంలో అసమానతలు రాత్రికి …