జాతీయం
కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభం
ఢిల్లీ : ప్రధాని మన్మోహన్సింగ్ నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. జార్ఖండ్లో రాష్ట్రపతి పాలన విధించే అంశంపై మంత్రివర్గ చర్చిస్తున్నట్లు సమాచారం.
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి ముంబయి స్టాక్మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభమైన తొలిగంటలోనే సెన్సెక్స్ 70 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్లు లాభం పొందాయి.
లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం
ముంబయి: స్టాక్మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 53 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంతో కోనసాగుతొంది.
తాజావార్తలు
- ఈడీ,సీబీఐ దాడులతో అస్వస్థతకు గురైన కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ కన్నుమూత
- 42% బీసీ రిజర్వేషన్ల సాధనకు.. నేడు హస్తినలో మహాధర్నా..
- అభివృద్ధి ప్రయాణంలో అచంచలమైన స్వరం*
- *Janamsakshi Telugu Daily* stands out as a pillar of Telugu journalism in Telangana.
- *Janamsakshi Telugu Daily*
- బంజారాహిల్స్ లో భారీ గుంత
- బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్
- గాజా ప్రజల ఆకలి తీరుస్తాం
- యెమెన్ తీరంలో 68 మంది జలసమాధి
- శిబూసోరెన్ కన్నుమూత
- మరిన్ని వార్తలు