జాతీయం

తెలంగాణపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుంది

గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీ: అఖిలపక్ష సమావేశం తర్వాత తెలంగాణపై తాడో పేడో తేల్చాల్సింది కేంద్రమేనని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం హస్తినకు …

మేడమ్‌ సుడిగాలి పర్యటన

గుజరాత్‌లో నిజమైన అభివృద్ధి కోసం పోరాటం: సోనియా అహ్మదాబాద్‌,డిసెంబర్‌14(జనంసాక్షి) : గుజరాత్‌ అభివృద్ది కోసమే తాము మార్పు కోరుకుంటున్నామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. గుజరాత్‌/-లో …

ఇంగ్లండ్‌ 330 పరుగులకు ఆలౌట్‌

నాగ్‌పూర్‌ : భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 330 పరుగులకు ఆలౌట్‌ అయింది. 5 వికెట్ల నష్టానికి 199 పరుగులతో రెండో రోజు …

ప్రధానితో గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ : దేశ రాజధాని పర్యటనలో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది. అంతకుముందు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ …

రైలు ప్రమాదంలో విద్యార్థి మృతి : కాన్పూర్‌లో ఉద్రిక్తత

కాన్పూర్‌ : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ విద్యార్థి రైలు ప్రమాదంలో మృతి చెందిన సంఘటనలో రైలు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని సహ విద్యార్థులు ఆగ్రహంతో నగరంలో ఆందోళనకు …

ఢిల్లీ చాందినీ చౌక్‌లో భారీ అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని చాందినీ చౌక్‌ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 22 అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. చాందినీ చౌక్‌లోని విద్యుత్‌ ఉపకరణాలు …

సుప్రీంలో ములాయంకు చుక్కెదురు

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసులో ఆయనపై సీబీఐ విచారణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ములాయం అక్రమంగా అస్తులు …

ములాయంపై విచారణ కొనసాగుతుంది: సుప్రీంకోర్టు

ఢిల్లీ : ఆస్తుల కేసులో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్‌ యాదవ్‌పై విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు ఈ రోజు తేల్చి చెప్పింది. ఆస్తుల కేసులో సీబీఐ విచారణను …

ఆఫ్జల్‌గురు ఉరిశిక్ష అమలు జాప్యంపై భాజపా నోటీసు

ఢిల్లీ: పార్లమెంటుపై దాడి కేసులో పట్టుబడి ఉగ్రవాది ఆఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు జాప్యంపై భాజపా లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌కు నోటీసు ఇచ్చింది. ఈ అంశంపై సభలో చర్చించేందుకు …

నేడు గుజరాత్‌ తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు

87 నియోజకవర్గాల్లో పోలింగ్‌ శ్రీమోడీ భవితవ్యానికి అగ్నిపరీక్ష యువనేత రాహుల్‌ చరిష్మకు ఫలించేనా ? గుజరాత్‌ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్‌ గురు వారం జరగనుంది. …