సీమాంధ్ర

మురళికి ప్రాణరక్షణ కల్పించండి

డిజిపికి చంద్రబాబు లేఖ అమరావతి,డిసెంబర్‌24(జనం సాక్షి):చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళీపై దాడి ఘటన పై టిటిడి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ నేతలు తమ …

ఒమైక్రాన్‌ భయంతో న్యూ ఇయర్‌ వేడుకలు రద్దు

ఆఫర్లతో ముందుకు రాని వ్యాపారులు కాకినాడ,డిసెంబర్‌24(జనం సాక్షి): ఒమైక్రాన్‌ ముప్పు పొంచి ఉండడం, అనేక జిల్లాల్లో కొత్త కేసులు నమోదవడంతో వ్యాపారులు బేర్‌మంటున్నాయి. వాస్తవానికి ఏటా న్యూఇయర్‌ …

అకాల వర్షాలతో తగ్గిన వరి దిగుబడులు

పెట్టుబడి కూడా రాలేదంటున్న రైతులు కర్నూలు,డిసెంబర్‌24(జనం సాక్షి): ఇటీవలి అకాల వర్షాలతో జిల్లాలో వరిదిగుబడి బాగా తగ్గింది. పలు మండలాల్లో వరి బాగా దెబ్బతింది. ఈ ఏడాది …

28న ప్రీ మెగా లోక్‌ అదాలత్‌

బ్యాంకు వ్యవహారాలపై తీర్పులు కర్నూలు,డిసెంబర్‌24(జనం సాక్షి): ఈ నెల 28న ప్రీ మెగా లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్‌ వెంకట నాగశ్రీనివాసరావు …

కర్నూలులో క్రిస్మస్‌ సందడి

కర్నూలు,డిసెంబర్‌24(జనం సాక్షి): నగరంలో క్రిస్మస్‌ సందడి పెరిగింది. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు, క్యాండిల్‌ లైటింగ్‌ వేడుకలు జరుగుతున్నాయి. చర్చిలను విద్యుద్దీపాలతో అలంకరించారు. క్రిస్మస్‌ వేడుకలకు అవసరమైన స్టార్లు, …

31న భోజన కార్మికుల ఆందోళన

నెల్లూరు,డిసెంబర్‌24(జనం సాక్షి): మధ్యాహ్నభోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 31న డీఈవో కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని మధ్యాహ్నభోజన కార్మికుల సంఘం …

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు రంగం సిద్దం

జనవరి 14 నుంచి 18 వరకు పోటీలు ఏలూరు,డిసెంబర్‌24(జనం సాక్షి): నరసాపురం పట్టణంలో జనవరి 14 నుంచి 18 వరకు మహిళలు, పురుషుల విభాగాల్లో జాతీయ స్థాయి …

27న కలెక్టరేట్‌ ముందు విఆర్‌ఎల ధర్నా

ఏలూరు,డిసెంబర్‌24(జనం సాక్షి): వీఆర్‌ఏలను క్రమబద్ధీకరణచేసి రూ.21 వేల వేతనం అందించాలని వీఆర్‌ఏల సంఘ నేతలు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్‌సీ ఇచ్చి వీఆర్‌ఏలకు ఇవ్వకపోవడం …

విశాఖ మన్యంలో పెరగిన చలి

మంచు దుప్పటిలో అరకులోయ గోదావరి జిల్లాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు విశాఖపట్టణం,డిసెంబర్‌24(జనం సాక్షి): విశాఖ మన్యంలో చలి తీవ్రత తగ్గడంలేదు. చలికితోడు మంచు దట్టంగా కమ్ముకుంటున్నది. ఉదయం తొమ్మిదిన్నర …

జిల్లాలో మెగా జాబ్‌ మేళా

27 నుంచి ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ విజయనగరం,డిసెంబర్‌24(జనం సాక్షి): రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి పీబీ సాయి శ్రీనివాస్‌ …