సీమాంధ్ర

రెండ్రోజులపాటు చెస్‌ పోటీలు

విజయనగరం,డిసెంబర్‌24(జనం సాక్షి): జిల్లా ప్రభుత్వ పెన్షనర్ల సంఘ భవనంలో ఈ నెల 25, 26 తేదీల్లో చదరంగం పోటీలు నిర్వహించనున్నట్టు అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బీఏ …

చేనేత రంగానికి కేంద్రం ఉరి

జిఎస్టీ పెంపుతో వస్త్రపరిశ్రమకు గడ్డుకాలం 12శాతం జిఎస్టీతో ఆందోళనలో వ్యాపారులు విజయవాడ,డిసెంబర్‌24(జనం సాక్షి): కేంద్రం జిఎస్టీ వసూళ్లపై తీసుకుంటున్న నిర్ణయాలు వస్త్ర వ్యాపారు లకు శరాఘాతంగా మారాయి. …

రామతీర్థం ఘటనలో అశోకగజపతిపై కేసు

ఇవో ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విజయనగరం,డిసెంబర్‌23 (జనం సాక్షి) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం బుధవారం నాటి ఘటనల ఆధారంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా …

ఎపి పిసిసికి రేవంత్‌ లాంటి దూకుడు నేత

వడపోతలో నేతల కోసం కాంగ్రెస్‌ అధిష్టానం ఆరా వచ్చే ఎన్నికల నాటికి సమర్థుడైన నాయకుడి కోసం అన్వేషణ విజయవాడ,డిసెంబర్‌23 (జనం సాక్షి) : తెలంగాణలో లాగా దూకుడు …

పెద్దమనసు చాటుకున్న తానా

ఆస్పత్రులకు 25కోట్ల వస్తువుల వితరణ విశాఖపట్టణం,డిసెంబర్‌21(జనం సాక్షి ): ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా పెద్ద మనస్సు చాటుకుంది. తెలుగు రాష్టాల్ల్రోని ఆస్పత్రులకు తానా నుంచి 25 …

పేదవాడికి మేలు జరగడం ఇష్టం లేని చంద్రబాబు

ఆస్తికి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వండ తప్పా ఓటిఎస్‌తో ఆస్తికి రక్షణ వస్తుందని వెల్లడి తణుకులో పథకాన్ని ప్రారంభించిన సిఎం జగన్‌ చంద్రబాబు తదితరులను నిలదీయాలని పిలుపు ఏలూరు,డిసెంబర్‌21 ( జనం …

తణుకు సిఎం సభలో యువకుడి హల్‌చల్‌

ఏలూరు,డిసెంబర్‌21 ( జనం సాక్షి):  తణుకులో జరిగిన సీఎం జగన్‌ సభలో ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. ముఖ్యమంత్రిని కలిసేందుకు బారికేడ్లను దూకి సభా వేదికవైపు దూసుకువచ్చేందుకు ప్రయత్నించాడు. ఇంతలో …

జిల్లాలో అధ్యాపకుల డిప్యుటేషన్ల రద్దు

యూటిఎఫ్‌ ఆరోపణలతో చర్యలు చిత్తూరు,డిసెంబర్‌21 ( జనం సాక్షి):  జిల్లాలో అధ్యాపకుల డిప్యుటేషన్లు రద్దయ్యాయి. యునైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ యూటీఎఫ్‌ ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నది. ఈ …

రాజధాని వికేంద్రీకరణ జరిగి తీరుతుంది

అన్నిప్రాంతాలను వైసిపి సమానంగా చూస్తుంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం పెట్టిందే అమరావతి జగనన్న గృహహక్కు పథకాన్ని ప్రారంభోత్సవంలో మంత్రి నాని విజయవాడ,డిసెంబర్‌21 ( జనం సాక్షి): రాష్ట్రంలో …

సిఎం జగన్‌ పుట్టినరోజు వేడుకలు

మొక్కలు నాటిన మంత్రి అనిల్‌ కుమార్‌ నెల్లూరు,డిసెంబర్‌21 ( జనం సాక్షి):  ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంత్రి అనీల్‌ కుమార్‌ యాదవ్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా …