శ్రీకాకుళం, జూన్ 24 : జిల్లాలో గార, వజ్రపుకొత్తూరు మండలాలకు రూ.50 కోట్లతో అభివృద్ధి చేయనున్నామని ట్రైమెక్స్ కంపెనీ డైరెక్టర్ విజికె మూర్తి చెప్పారు. వచ్చే ఐదేళ్లలో …
కలెక్టర్ వెంకట్రామిరెడ్డి శ్రీకాకుళం, జూన్ 24 : పాఠశాల అదనపు భవనాల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. …
విజయవాడ: కనకదుర్గ గుడి వద్ద ప్లైఓవర్ నిర్మించాలని రాజీలేని పోరాటం చేస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మహాధర్నలో పాల్గోన్న ఆయన ప్లైఓవర్ నిర్మానానికి 100 …
విజయనగరం, జూన్ 24 (ఎపిఇఎంఎస్): జిల్లాలో 202 మద్యం షాపుల నిర్వహణకు ప్రభుత్వం చేపడుతున్న లాటరీ విధానాన్ని తాము అడ్డుకుంటామని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు …
విజయనగరం, జూన్ 24 : మెరుగైన వేతన భత్యాల కోసం, పెండింగ్లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఆదివారం …
విజయనగరం, జూన్ 24: మరో నెలరోజుల్లో జరగనున్న ఒలింపిక్స్లో భారత్ విజయాన్ని కాంక్షిస్తూ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం క్రీడాకారులు ఒలింపిక్ రన్ ప్రారంభించారు. స్థానిక …
ఉప ఎన్నికల్లో వైకాపా విజయాన్ని అందించిన ఓటర్లకు వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపు వలన జగన్ నిర్ధోషని తీర్పునిచ్చారని …