హైదరాబాద్

విద్యార్థులచే మానవహారం 75వ, స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ర్యాలీ

మల్లాపూర్ (జనం సాక్షి) ఆగస్టు: 13 స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఈరోజు సాతారం గ్రామపంచాయతీ వారి, సర్పంచ్ బొడ్డు సుమలత రాజేష్ గారి ఆధ్వర్యంలో ర్యాలీని …

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

  ఆత్మకూర్(ఎం) ఆగస్టు 13 (జనంసాక్షి ) ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గ్రామ సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి గారి చేతుల …

ఫ్రీడమ్ ర్యాలీలో పాల్గొన్న అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం,వడ్డేపల్లి జెడ్పిటిసి కాశపోగు రాజు

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 13 (జనం సాక్షి); 75 వ భారత స్వతంత్ర వజ్రోత్సవల్లో భాగంగా పెద్ద ఎత్తున ఫ్రీడమ్ ర్యాలీ శనివారము వడ్డేపల్లి మున్సిపాలిటీలోని శాంతినగర్ …

జానపద కళాకారుల ప్రదర్శనను విజయవంతం చేయాలి.

జిల్లా పౌర సంబంధాల అధికారి సీతారాం. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు13(జనంసాక్షి): 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా ఆగస్టు నేడు ఆదివారం సాయంత్రం 3 గంటల …

డి పి ఆర్ ఓ కు రాఖీ కట్టిన జడ్పీ చైర్మన్.

  నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు13(జనంసాక్షి): రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా కేంద్రంలో శనివారం జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాంకు నాగర్ కర్నూల్ జిల్లా …

సుంకేసుల కు కొనసాగుతున్న ఇన్ ఫ్లో

ఆగస్టు 13(జనం సాక్షి) రాజోలి శివారులో ఉన్న సుంకేసుల జలాశయానికి ఇన్ ఫ్లో కొనసాగుతుంది. ఎగువ ఉన్న ప్రాజెక్టు ల నుండి వస్తున్న నీరు, డ్యామ్ ఎగువ …

ఈ నెల 16న వ్యాసరచన పోటీలు.

తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం తాండూరు ఇంచార్జి జిలాని. తాండూరు అగస్టు 13(జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం ఆద్వర్యంలో 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగ ఈ …

సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

*జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్  మధుసూదన్, ఖానాపురం ఆగష్టు 13జనం సాక్షి  సీజనల్ వ్యాధుల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ జాతీయ …

టేకులపల్లి మండలం లో అజాది కా గౌరవ్ పాదయాత్ర నిర్వహించనున్న కాంగ్రెస్ శ్రేణులు

– రూట్ మ్యాప్ విడుదల చేసిన కాంగ్రెస్ నాయకత్వం టేకులపల్లి, ఆగస్టు 13( జనం సాక్షి) : టేకులపల్లి మండలంలో ఆజాది కా గౌరవ్ పాదయాత్ర నిర్వహించ …

లోక్ అదాలత్ ల ద్వారానే కక్షిదారులకు సత్వరన్యాయం

హుజూర్ నగర్ ఆగస్టు 13 (జనం సాక్షి): కక్షిదారులు తమ కేసులను తామే పరిష్కరించుకోవడాన్ని లోక్ అదాలత్ అంటారని సీనియర్ సివిల్ జడ్జి సి.హెచ్.ఎ.ఎన్. మూర్తి అన్నారు. …