హైదరాబాద్

*ఘనంగా వజ్రోత్సవ ర్యాలీ*

వీపనగండ్ల ఆగస్టు 13 (జనంసాక్షి) వీపనగండ్ల మండల కేంద్రంలో శనివారం 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మండల కేంద్రంలో భారీ ర్యాలీ ఊరేగింపు నిర్వహించారు. ఈ …

ఘనంగా భారత స్వతంత్ర వజ్రోత్సవ ర్యాలీ

గుండాల, ఆగస్టు13(జనంసాక్షి); గుండాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుండి ర్యాలీని ప్రారంభించి త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకుని జాతీయ గీతలు అలపిస్తూ స్వతంత్ర సమరంలో అమరులైన …

*స్వాతంత్ర్య వజ్రొత్సవాల్లో అందరు బాగస్వాములు కావాలి!

*ఎల్లమ్మ తాండ కార్యదర్శి ఫరిద లింగంపేట్ 13 (జనంసాక్షి) లింగంపేట్ మండలంలోని ఎల్లమ్మ తాండ గ్రామపంచాయతిలో గ్రామసర్పంచ్ బీంరావ్ ఆద్వార్యంలొ కార్యదర్శి ఫరీదబేగం స్వాతంత్ర వజ్రోత్సవంలో భాగంగా …

బాలవికాస సహకారంతో వాటర్ ప్లాంట్ ప్రారంభం.

దౌల్తాబాద్, ఆగస్టు 13, జనం సాక్షి. మండల పరిధిలో దీపాయంపల్లి గ్రామంలో బాలవికాస ఏటీడబ్లు వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగింది.కాకర్ల శేషరత్నం గారి జ్ఞాపకార్థంగా బాలవికాస స్వచ్చంద …

ఖేడ్ లో విచ్చల విడిగా రేషన్ బియ్యం విచ్చల విడిగా అమ్మకాలు

నారాయణఖేడ్ ఆగస్టు13(జనంసాక్షి) రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం గత కరోన కష్ట కాలం లో ప్రజలకోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా రేషన్ బియ్యం మనిషికి10కిలోలు చొప్పున …

ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా అన్నదానం వస్త్రాల బహుకరణ

మునగాల, ఆగష్టు 13(జనంసాక్షి): కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పుట్టినరోజు సందర్భంగా అనంతగిరి మండల పరిధిలోని ఖానాపురం సర్పంచ్, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు …

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిత్రపటాలు అందజేత

 హుజూర్ నగర్ ఆగస్ట్ 13 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని ఆదిత్య పవర్ లయన్స్  కార్యాలయంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు జాతీయ నాయకుల చిత్రపటాలను , …

ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా భారీ ర్యాలీ…

కేసముద్రం ఆగస్టు 13 జనం సాక్షి  /దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మండల కేంద్రంలోని …

దేశంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే

  ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):దేశంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.శుక్రవారం స్థానిక టీఎస్ …

సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

*జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్  మధుసూదన్, ఖానాపురం ఆగష్టు 13జనం సాక్షి  సీజనల్ వ్యాధుల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ జాతీయ …