హైదరాబాద్

రేపు హైదరాబాద్‌ రానున్న దాదా

హైదరాబాద్‌: యూపీఏ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రేపు హైదరాబాద్‌ రానున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జూబ్లీహాల్‌ వెళ్లి …

రాజేంద్రనగర్‌లో లారీని ఢీకొట్టిన కారు 4గురు మృతి

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లోని అప్పా జంక్షన్‌ వద్ద ఆగిఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో సహ ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

అమ్రాబాద్‌లో వాహనం ఢీకొని ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌లోని విద్యుత్‌ ఉప కేంద్ర వద్ద వాహనం ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.

విధుల్లో చేరిన ఫ్లయింగ్‌ ఆఫీసర్ల బృందం

హైదరాబాద్‌:భారత రక్షణ దళాల్లోకి మరో 216 మంది ఆఫీసర్ల బృందం ఈరోజు ఆధికారికంగా విధుల్లో చేరింది.హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్‌లు భారతీయ …

నేడు శ్రీపాండురంగస్వామి కళ్యాణం

ఒంగోలు, మార్కాపురంటౌన్‌ ,జూన్‌ 30 : శ్రీ పాండురంగస్వామి, రుక్మాబాయిల కళ్యాణ మహోత్సవం నేడు ఉదయం 11 గంటలకు విశాఖ నక్షత్రయుక్త కళ్యాణ లగ్న పుష్కరాంశమందు వైభవంగా …

1,2 తేదీల్లో జోన్‌-1,3 లకు నీటి సరఫరా

ఒంగోలు, మార్కాపురంటౌన్‌ ,జూన్‌ 30 : మార్కాపురం పట్టణానికి దూపాడు నుండి నీరు సప్లైచేయు ప్రధానపైపులైన్‌కు ఏర్పడిన లీకులకు జరుగుతున్న మరమ్మతులు పూర్తికానందున జులై 1వ తేదీన …

అగ్రి కెమ్‌ ప్రమాదంలో 18 మందికి తీవ్రగాయాలు

శ్రీకాకుళం: జిల్లాల్లోని ఎచ్చెర్ల మండలం చిలకపాలెం నాగార్జున అగ్రి కెమ్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం ఘటనలో 18 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులు …

మ..నగర్‌ శవాల ఘటనను సుమోటోగా స్వీకరించిన మానవహక్కుల కమిషన్‌

మ..నగర్‌:మ..నగర్‌లోని పెద్దచెరువు వద్ద వెలుగుచూసిన మృత దేహల ఘటనపై పత్రికల కధనాలను మానవహక్కుల కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది.ఘటనపై జులై 12లోపు నివేదిక మానగర్‌జిల్లా కలెక్టర్‌,ఎస్పీ,వైద్యారోగ్యశాఖ అధికారులను హెచ్‌ఆర్సీ …

షిర్డీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు అన్యాయం జరగదు.

హైదరాబార్‌: ఈరోజు మంత్రి శ్రీదర్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ షిర్డీ బస్సు ప్రమాదంలో మృతుల బంధువులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని తెలిపారు. ప్రకటించిన పరిహారం కచ్చితంగా చెల్లించి …

భూతగదాల మధ్య ఒకరి మృతి

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో శనివారం రెండు గ్రామాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. పోడు భూమి కోసం కొత్తగూడ మండలంలోని కొత్తపల్లి పెగడపల్లి గ్రామాల …

తాజావార్తలు