హైదరాబాద్

రేపు ఓపెన్‌ పది,ఇంటర్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌:ఓపెన్‌ స్కూల్‌ సొసైటి ఇటీవల నిర్వహించింన పది,ఇంటర్‌ పరీక్ష ఫలితాలను జూలై1న విడుదల కానున్నాయి.ఈ ఫలితాలను ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రాథవిక విద్యాశాఖ విద్యాశాఖ మంత్రి …

భారత వాయునేన సామర్థ్యం పెంపు: బ్రౌన్‌

హైదరాబాద్‌: చైనా, పాకిస్తాన్‌లాంటి పొరుగుదేశాలను చూసి భారతీయ వాయుసేవ ఆధునీకరణ జరుగుతోందన్న ప్రచారంలో వాస్తవం లేదని ఎయిర్‌ చీఫ్‌మార్షల్‌ ఎన్‌.ఎ.కె.బ్రౌన్‌ స్పష్టంచేశారు. సామర్థ్యం పెంపు ప్రణాళికలో భాగంగానే …

1.96లక్షల మందికి ఉపాధి

హైదరాబాద్‌:ఇప్పటి వరకు రాజీవ్‌ యువ కిరణాల ద్వారా రాష్ట్రంలోని 1.96లక్షల మందికి లభ్ది చేకురిందని మంత్రి సునీతాలక్ష్మరెడ్డి అన్నారు. రాష్ట్రంలో వచ్చే మూడు సంవత్సరాలల్లో 3.3 లక్షల …

బెజవాడ కనకదుర్గపై విజయనగర వాసుల డాక్యుమెంటరీ

విజయనగరం జూన్‌ 30 :’శ్రీ కనకదుర్గ మహత్యం’ పేరుతో విజయనగరానికి చెందిన ఎన్‌.వి.సింగకుమార్‌, ఎన్‌.వి.రంగరామానుజుల సోదరులు ఓ డాక్యుమెంటరీ సినిమా తీసి విజయవాడ శ్రీకనకదుర్గా దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ …

పొలీసు శాఖలో 30 మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ

హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వం పోలీసుశాఖలో భారీగా బదిలీలకు శ్రీకారం చుటింది.దాదాపు 30 మంది ఐపీఎస్‌ అధికారులను తబాదల చేయాలని నిర్ణయించింది.వీరిలో ఐజీ,డీఐజీ స్థాయి అధికారులు ఉన్నాయి.ఈ బదిలీల్లోనే తాజాగా …

కరుణానిధిని కలువనున్న ప్రణబ్‌ ముఖర్జి

చెన్నై:డీఎంకే అధినేత కరుణానిదిని యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి కరుణానిది కలువనున్నారు.ఈరోజు ఆయన తమిళనాడు రాజధాని చెన్నై చేరుకున్నారు.కరుణతో సమావేశమై రాష్ట్రపతి అభ్యర్థిగా తాను పోటీలో ఉన్నందున తనకు …

మంత్రుల రాజీనామాలను ఆమోదించేది లేదు: ఈశ్వరప్ప

బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వర్గీయులైన 9 మంది మంత్రులు చేసిన రాజీనామాలను ఆమోదించేది లేదని కర్ణాటక భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేఎన్‌ ఈశ్వరప్ప తెలిపారు. దీనిపై …

నాగార్జున అగ్రికెమ్‌లోరియాక్టర్‌ పేలి ముగ్గురు కార్మికులు మృతి?

17మందికి గాయాలు..మరో నలుగురు కెజిహెచ్‌కు తరలింపు కొనసాగుతున్న సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి శ్రీకాకుళం/హైదరాబాద్‌, జూన్‌ 30 : ఎచ్చర్ల మండలం చిలకపాలెంలోని నాగార్జున అగ్రికెమ్‌లో …

చీఫ్‌ సెక్రటరిగా బాధ్యతలు స్వీకరించిన మిన్నీ మాధ్యూ

హైదరాబాద్‌: మిన్నీ మాథ్యూ ఇప్పటి వరకు చీఫ్‌ సెక్రటరి పదవి చేపట్టిన వారిలో మిన్నీ మాథ్యూ రెండవ మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన …

క్రికెటర్లపై బీసీసీఐ వేటు

ముంబయి:స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై ఐదుగురు క్రికెటర్లపై బీసీసీఐ నిషేదం విధించింది.టీపీ సుధీంద్రపై జీవిత కాల నిషేదం శలబ్‌ శ్రీవాస్తవపై ఐదేళ్లపాటు,మోనిష్‌ మిశ్రా,అమిత్‌ యాదవ్‌,అభినవ్‌ బాలిలపై ఏడాది పాటు …

తాజావార్తలు