హైదరాబాద్

29 న ఎంసెట్‌ ఫలితాలు

హైదరాబాద్‌: ఎంసెట్‌ ఫలితాలను ఈ నెల 29న సాయంత్రం ఆరుగంటలకు విడుదల చేయనున్నట్టు ఉన్నత విద్యా శాఖాధికారులు తెలిపారు. గల నెలలో రాష్ట్రవ్యాప్తంగా జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఎంసెట్‌ …

ఎస్సీ వర్గీకరణ పై అభిప్రాయాల సేకరణ

ముకుల్‌ వాస్నిక్‌ హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్రాల అభిప్రాయాలను కోరామని కేంద్ర సామాజిక న్యాయమంత్రి ముకుల్‌వాస్నిక్‌ తెలిపారు. కేంద్ర పరిధిలో ఉన్న ఈ అంశం పై …

భూములను అన్యక్రాంతం చేస్తే ఊరుకోం : శ్రవణ్‌

హైదరాబాద్‌ : కిరణ్‌కుమార్‌ సర్కార్‌ తెలంగాణ భూములను అన్యాక్రాంతం చేస్తే ఊరుకోమని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు డా.శ్రవణ్‌ హెచ్చరించారు. వై.ఎస్‌.చంద్రబాబు బాటలోనే సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి కూడా …

లక్ష్మీనారాయణతో సమావేశమైన ఈడీ అధికారులు

హైదరాదబాద్‌: సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణతోఈడీ అధికారులు సమావేశమయ్యారు. ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాలు, జగన్‌ అర్కమాస్తుల కేసు, ఎమ్మార్‌ కేసులో నిందితులను చంచల్‌గూడ కారాగారంలో ఈడీ …

ఇంజనీరింగ్‌ విద్యార్ధుల ఆత్మహత్యాయత్నం

పెనమలూరు: విజయవాడ సమీపంలోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ చదువుతున్న పొట్లూరి పవన్‌ , దీపక్‌ కృష్ణలు ఆత్మహత్మాయత్యానికి పాల్పడ్డారు.బుధవారం సాయంత్రం వీరు కారులో వెళ్తు తాడిగడప-ఎనికేపాడు …

మూడో రౌండ్‌లోకి ప్రవేశించిన రోజర్‌ ఫెదరర్‌

న్యూఢిల్లీ: వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో రోజర్‌ ఫెదరర్‌ మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్‌లో ఇలలీ ఆటగాడు ఫోగ్నీనీపై 6-1,6-3, 6-2 తేడా తో ఫెదరర్‌ విజయం …

రెండోరౌండ్లో భూపతి, బోపన్న జోడీ

వింబుల్టన్‌:  పురుషులు డబుల్స్‌ విభాగంలో భారత్‌ టెన్నిస్‌ క్రీడాకారులు మహేష్‌భూపతి, రోహన్‌ బోపన్నలు రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో భూపతి,రోహన్‌జోడీ ఫెల్టర్‌, జూజరిలపై 6-0, 7-6, …

సిరియాలో టీవి కేంద్రం పై దాడి ఏడుగురి మృతి

డమాస్కన్‌: సిరియాలోని అల్‌-ఇక్‌బరియా టీవీకేంద్రం పై దుండగులు కాల్పులు జరపడంతో ఏడుగురు సిబ్బంది మరణించారు. అనంతరం కొందరు సిబ్బందిని దుండగులు తమతో తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. అల్‌-ఇక్‌బారియా టీవీ …

లాభాలలో సెన్సెక్స్‌

ముంబాయి: భారతీయ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 61.18 పాయింట్ల అధిక్యంతో 16967.76 వద్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 21.10 పాయింట్ల లాభంతో 5141.90 ముగిశాయి. …

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో…

రూ.43వేల కోట్ల ప్రజాధనం నష్టం జగన్‌ అక్రమాస్తుల కేసులో మరో 4 అభియోగ పత్రాలు దాఖలు చేయాల్సివుందని సీబీఐ పేర్కొంది. జగన్‌ తన కంపెనీల్లోకి భారీ మొత్తాల్ని …

తాజావార్తలు