హైదరాబాద్

వాన్‌పిక్‌ భూముల్లో సాగు చేసే వరకు పోరు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని వాన్‌పిక్‌ భూములు హద్దు రాళ్లను సీపీఐ రాష్ట్రకార్యదర్శి నారామణ తొలగించారు. వాన్‌పిక్‌ భూముల పై పోరాటాన్ని ఆరంభించేందుకు …

ధరఖాస్తులు రాని మద్యం దుకాణాలకు మరోసారి ప్రకటన

మద్యం దుకాణాల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన నూతన ఎక్సైజ్‌ విధానానికి మిశ్రమ స్పందన లభించింది. కొన్ని ప్రాంతాల్లో దుకాణాల కోసం ఒక్క ధరఖాస్తు రాలేదు. ఈ …

గవర్నర్‌ తో ముగిసిన టీ కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం

హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం ముగిసింది. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి విషయంతో జరుగుతున్న జాప్యాన్ని వివరించినట్టు వారు …

భానుకారణ్‌ అనుచరుడు వంశీ అరెస్ట్‌

హైదరాబాద్‌: మద్దులచెరువు సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ సూరిహత్య కేసులో మరోనిందితుడు, బానుకిరణ్‌ అనుచరుడు వంశీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జులై 9 …

కాల్‌లిస్ట్‌ వ్యవహారం పై జేడీ ఫిర్యాదు

హైదరాబాద్‌: ఫోన్‌ లిస్టు వ్యవహారంపై సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును నగర్‌ సీసీఎన్‌ విభాగానికి పంపినట్టు నగర పోలీసు కమిషనర్‌ …

ప్రణబ్‌కు మద్దతు అంశం పై నిర్ణయం తీసుకోలేదు

నామా నాగేశ్వరరావు న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికలో ప్రణబ్‌ముఖర్జీకి మద్దతునిచ్చే అంశం పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుగుదేశం పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. …

మంత్రుల కమిటీ కన్వీనర్‌గా ధర్మాన

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ విశ్లేషణ, భవిష్యత్తు కార్యచరణ నిమిత్తం 10 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటయింది. ధర్మాన ప్రసాదరావు కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా ఆనం రామనారాయణరెడ్డి,కన్నా …

రాజీనామా చేసిన ఐపీఎస్‌ అధికారి గౌతంకుమార్‌

హైదరాబాద్‌: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గౌతంకుమార్‌ రాజీనామా చేశారు. డీజీపీ నియామకం చెట్లదంటూ క్యాట్‌ ఇచ్చిన తీర్పు అమలు చేయకుండా ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడాన్ని నిరసిస్తు ఆయన …

బంజారాహీల్స్‌ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌ సిటీ సెంటర్‌లో మంగళవారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్పందించిన సిటీసెెంటర్‌ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి …

సరబ్‌జీత్‌సింగ్‌ మరణశిక్ష జీవిత ఖైదుగా మార్పు

ఇస్లామాబాద్‌ : పాక్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న సరబ్‌జీత్‌సింగ్‌కు అధ్యక్షుడు జర్దారీ క్షమాభిక్షను ప్రసాదించారు. అతని మరణశిక్షను జీవితఖైదుగా మార్చారు.గత 22 ఏళ్లుగా పాక్‌ జైల్లో శిక్షను అనుభవిస్తున్న …

తాజావార్తలు