హైదరాబాద్

జులై ఒకటి నుండి రైళ్ల వేళల్లో మార్పులు

హైదరాబాద్‌, జూన్‌ 27 : జులై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చే విధంగా నిర్ధేశిత రైళ్ల వేళలు, రైళ్లు బయలుదేరే టెర్మినల్స్‌ విషయంలో స్వల్ప మార్పులు …

జగన్‌ను దేవుడే కాపాడ్తాడు.. : వివేక

హైదరాబాద్‌, జూన్‌ 27 : జగన్‌ను ఆ దేవుడే కాపాడ్తాడు.. ఆ దేవుడే ప్రస్తుత పరిస్థితులను మారుస్తాడు.. త్వరలోనే జగన్‌ తమ మధ్యకు వస్తాడని విశ్వసిస్తున్నామని మాజీ …

విశాఖలో మరో ఓడరేవు!

– రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద పోర్టు ఏర్పాటుకు నిపుణుల కమిటీ నివేదిక హైదరాబాద్‌, విశాఖపట్నం, జూన్‌ 27 : ఆంధ్రప్రదేశ్‌లో రెండవ అతిపెద్ద ఓడ రేవు ఏర్పాటు …

ముగిసిన వయలార్‌ రవి సమావేశం

ఢిల్లీ: ఎంపీ కావూరి సాంబశివరావు నివాసంలో పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, జేసీ దివాకర్‌ రెడ్డిలతో జరిగిన సమావేశం ముగిసింది. ఈ భేటీలో ఉప ఎన్నికల ఫలితాల పైనే చర్చించామని, …

హింసాత్మకంగా మారిన జార్ఖండ్‌లో మావోయిస్టు బంద్‌

రాంచీ: జార్ఖండలో మావోయిస్టుల బంద్‌ హింసాత్మకంగా మారింది. ఇడిశా, ఉత్తరప్రదేశ్‌ల్లో మావోయిస్టు నేతల అరెస్టుకు నిరసనగా జార్ఖండ్‌, బీహర్‌, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గడ్‌ల్లో మావోయిస్టులు బుధవారం 24 గంటల …

జుత్తు లేదని ఉద్యోగంలో నుంచి తొలగింపు.

హైదరాబాద్‌, జూన్‌ 27 : ఆమె ఓ ముస్లిం యువతి. సామాజిక స్పృహ మెండుగా ఉంది. అదే ఆమె కొంపముంచింది. సామాజిక సేవగా క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమం …

గురువారం విడుదల కానున్న సూర్జీత్‌

ఇస్లామ్‌బాద్‌: పాక్‌ కారాగారంలో గత 30 ఏళ్ళుగా శిక్ష అనుభవిసున్న సూర్జిత్‌సింగ్‌ గురవారం విడుదల కావచ్చని తెలుస్తొంది.1989లో అప్పటి పాక్‌ అధ్యక్షుడు సూర్జిత్‌ మరణశిక్షను జీవిత ఖైదుగా …

వాయలార్‌తో, కావూరి, పాల్వాయి, జేసీ సమావేశం

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వాయలర్‌ రవితో కావూరి సాంబశివరావు ,పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, జేసీ దివాకర్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ కావూరి నివాసంలో …

29 న ఎంసెట్‌ ఫలితాలు

హైదరాబాద్‌: ఎంసెట్‌ ఫలితాలను ఈ నెల 29న సాయంత్రం ఆరుగంటలకు విడుదల చేయనున్నట్టు ఉన్నత విద్యా శాఖాధికారులు తెలిపారు. గల నెలలో రాష్ట్రవ్యాప్తంగా జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఎంసెట్‌ …

ఎస్సీ వర్గీకరణ పై అభిప్రాయాల సేకరణ

ముకుల్‌ వాస్నిక్‌ హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్రాల అభిప్రాయాలను కోరామని కేంద్ర సామాజిక న్యాయమంత్రి ముకుల్‌వాస్నిక్‌ తెలిపారు. కేంద్ర పరిధిలో ఉన్న ఈ అంశం పై …