హైదరాబాద్

దస్తగిరిసహెబ్‌ దర్గాలో భారీ అగ్నిప్రమాదం

శ్రీనగర్‌:ప్రముఖ సూఫీ క్షేత్రం కన్యార్‌లోని దస్తగిరిసాహెబ్‌ దర్గాలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.మంటలు భారీగా ఎగసిపడి దర్గాలోని ఇతరప్రాంతాలకు వ్యాపించాయి.ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమానక సిబ్బంది …

బొల్లారంలో దోపిడీ దొంగల బీభత్సం

హైదరాబాద్‌:అల్వాల్‌ బొల్లారంలోని ఓ ఇంట్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఇంటి యజమానిని కట్టెసి చోరీకి పాల్పడ్డారు.ఈ ఘటనలో 20 తులాల …

జవాబుదారీతనం కోసమే వస్తు సేవల పెంపు

హైదరాబాద్‌: సేవా పన్ను పరిధిలోకి ఎక్కువ వస్తు సేవల్ని పొందుపరిచడమనేది ఆదాయం కోసం కాదని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ సభ్యురాలు  షీలా సంగ్వాస్‌ …

కొనసాగుతున్న రవాణా శాఖ తనిఖీలు

హైదరాబాద్‌ :ప్రైవేటు ట్రావెల్స్‌ పాఠశాలల బస్సులపై 8వ రోజూ రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి.హైదరాబాద్‌ కృష్ణా ఆదిలాబాద్‌,నిజామాబాద్‌ జిలాల్లో పలు చోట్ల ఆర్టీఏ అధికారులు తెల్లవారుజాము నుంచే …

నేడు నిబంధనల కమిటీల సమావేశం

హైదరాబాద్‌:శాసనసభా మండలి నిబందనల కమిటీల సమావేశం నేడు జరగనుంది.మధ్యాహం 12 గంటలకు జరిగే ఈ సమావేశంలో స్ధాయిసంఘాల ఏర్పాటు అంశంపై కమిటీలు చర్చించనున్నాయి.

నేడు ప్రైవేటు వైద్య సంస్థల బంద్‌

హిసార్‌,హైదరాబాద్‌,న్యూస్‌టుడే:భారత వైద్య సంఘం పిలుపు మేరకు సోమవారం దేశవాప్తంగా ప్రైవేటు వైద్య సంస్థలు,పారామెడికల్‌ సంస్ధలు బంద్‌ పాటించనున్నాయి.కినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టాన్ని నిరసిస్తూ అవి బంద్‌ నిర్వహిసున్నాయి.కెమిస్ట్‌లు,డ్రగ్గిస్టులు మెడికల్‌ …

ఆర్‌బీఐ ప్రకటనతో లాభాల్లో నుండి నష్టాల్లోకి స్టాక్‌ మార్కేట్‌

హైదరాబాద్‌: ఈ రోజు ఆర్‌బీఐ వీదేశీ  వాణిజ్య రుణాలపై పరిమితులు నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వీదేశీ సంస్థగత మదుపరుల పెట్టుబడులు  5నుంచి 20 బిలియన్‌ డాలర్లకు …

వీదేశీ వాణిజ్య రుణాల పరిమితులు నిర్ణయించిన ఆర్‌బీఐ

హైదరాబాద్‌: వీదేశీ  వాణిజ్య రుణాలపై పరిమితులు ఆర్‌బీఐ ఈ రోజు నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వీదేశీ సంస్థగత మదుపరుల పెట్టుబడులు  5నుంచి 20 బిలియన్‌ డాలర్లకు …

ఈడీ పిటీషన్‌పై విచారణ 28కి వాయిదా

హైదరాబాద్‌: జగన్‌ను విచారణకు అనుమతించాలన్న ఈడీ పిటీషన్‌ పై విచారణ ఈనెల 28కి వాయిదా పడింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ …

రాష్ట్రపతి పదవికి ప్రణబ్‌ అర్హుడు : సోనియాగాంధీ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి ప్రణబ్‌ను మించిన అర్హులు లేరని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఈ రోజు కేంద్ర మంత్రిగా ప్రణబ్‌కు వీడ్కోలు చెబుతూ జరిగిన …