వీదేశీ వాణిజ్య రుణాల పరిమితులు నిర్ణయించిన ఆర్‌బీఐ

హైదరాబాద్‌: వీదేశీ  వాణిజ్య రుణాలపై పరిమితులు ఆర్‌బీఐ ఈ రోజు నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వీదేశీ సంస్థగత మదుపరుల పెట్టుబడులు  5నుంచి 20 బిలియన్‌ డాలర్లకు పెంచారు. వీదేశీ వాఫిజ్య రుణాల పరిమితిని 10నుంచి 40 బిలియన్‌ డార్లకు పెంచారు. ఈసీబీ పరిమితిని 10 బిలియన్‌ డాలర్లకు పెంచింది.