Sports

ఆసీస్‌పై శ్రీలంక ఘన విజయం

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నీలో శ్రీలంక మాస్టర్స్‌ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. వడోదర వేదికగా ఆస్ట్రేలియా మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో …

ప్రధాన కోచ్‌ గంభీర్‌ ఎదుట కఠిన సవాళ్లు

భారత జట్టు భవిష్యత్తు కోసం మార్పులు చేసే క్రమంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే సూచించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత …

20 ఏళ్ల తర్వాత ఆల్‌ స్టార్‌ ఎన్‌బీఏ మ్యాచ్‌కు దూరమైన లెబ్రాన్‌ జేమ్స్‌

లెబ్రాన్ జేమ్స్ మరో ఆల్-స్టార్ గేమ్‌లో ఆడాలని అనుకున్నాడు. అతని ఎడమ పాదం మరియు చీలమండ అతన్ని వదల్లేదు. NBA కెరీర్ స్కోరింగ్ లీడర్ ఆదివారం పోటీ …

రోహిత్‌లాగే కోహ్లి కూడా ఫామ్‌లోకి వస్తాడు..ముత్తయ్య మురళీధరన్‌

ముంబై: భారత స్టార్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ , విరాట్‌ కోహ్లి  రాణిస్తే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ   భారత్‌ వశమవుతుందని శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌  అన్నాడు. …

జస్ప్రీత్ బుమ్రా గాయంపై కీలక అప్‌డేట్

భారత జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. బుమ్రా ఇటీవల స్కానింగ్ కోసం నేషనల్ క్రికెట్ అకాడమీ …

ఛాంపియ‌న్స్ ట్రోఫీకి పాకిస్థాన్ కొత్త జెర్సీ..

నిన్న గ‌డాఫీ స్టేడియంలో గ్రాండ్‌గా కొత్త‌ జెర్సీ లాంచ్ ఈవెంట్‌ ఈ నెల 19 నుంచి పాకిస్థాన్‌, దుబాయ్ వేదిక‌ల‌లో ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న …

గొంగడి త్రిషకు తెలంగాణ సర్కారు భారీ నజరానా

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ని భారత మహిళా క్రికెటర్‌ గొంగడి త్రిష (Gongadi Trisha) మర్యాదపూర్వకంగా కలిశారు. ఐసీసీ అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌లో ఉత్తమ …

వాటా ఆస్తి కోసం.. హత్య

మరిదిని హత్య చేసిన వదిన..  వికారాబాద్ : మరిదిని చంపితే అతని వాటా ఆస్తి తమకు వస్తుందని హత్య చేయించింది ఓ వదిన. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా …

‘ఒక్క సిరీస్‌ ఫలితం మా జట్టు ఫామ్‌ను చూపించదు: వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌

నాగ్‌పూర్‌: ఆ్రస్టేలియాతో ఇటీవల జరిగిన బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో భారత్‌ 1–3 తేడాతో పరాజయం పాలైంది. దాంతో జట్టులో ప్రధాన ఆటగాళ్ల ప్రదర్శనపై పలు రకాల విశ్లేషణలు …

ముంబయి విజయంలో భాగస్వాములు కావాలి.. సంజయ్‌ పాటిల్

 బీసీసీఐ ఆదేశాల మేరకు భారత స్టార్ క్రికెటర్లు దేశవాళీ బరిలోకి దిగారు. రంజీ ట్రోఫీ గ్రూప్‌ స్టేజ్‌లో ఆడారు. వీరిలో రవీంద్ర జడేజా, శుభ్‌మన్‌ గిల్ మాత్రమే …