కరీంనగర్

మరమగ్గ కార్మికులకు వేతనాలు పెంచాలి

కరీంనగర్‌, నవంబర్‌ 27 : సిరిసిల్ల పట్టణంలో మరమగ్గ కార్మికులకు వేతనాలను పెంచాలంటూ మంగళవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వారు రిలేనిరాహారదీక్షలు చేపట్టారు. …

న్యాయవాదులు రక్తదానం

కరీంనగర్‌, నవంబర్‌ 27 : పట్టణంలోని జిల్లా కోర్టులో పనిచేస్తున్న న్యాయవాదులు మంగళవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానమిచ్చారు. న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు ఎందరో …

కాపర్‌వైరు చోరీ

సైదాపూర్‌: మండలంలోని వెన్‌క్‌పల్లి గ్రమ శివారులోని వ్వవసాయ బావుల వద్దగల రెండు విద్యుత్తు ట్రాన్స్‌ ఫార్మర్లలో కాపర్‌ వైరును గుర్తు తెలియని దుండగులు మంగళవారం ఉదయం చోరీ …

రిక్షా కార్మికుల భిక్షాటన

గోదావరిఖని : గత 24 రోజులుగా  ఆందోళన చేస్తున్న రామగుండం నగరపాలక రిక్షాకార్మికులు  ఈరోజు బిక్షాటన చేస్తారు. ఖని ప్రధాన చౌరస్తాలో భైఠాయించి నగరపాలక సంస్థకు వ్వతిరేకంగా …

వివాదాస్పద స్థలాన్ని పరిశీలించిన సింగరెణి అధికారులు

గోదావరిఖని  పవర్‌హౌస్‌ కాలనీ శివాలయం పక్కనున్న వివాదాస్పద స్థలాన్ని సింగరెణి ఎస్టేట్‌ అధికారులతో పరిశీలించారు.  ఈసందర్బంగా ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎస్టేటు అధికారుతో వాగ్వాదానికి …

పాఠశాల వాద్యార్థుల ఆందోళన

గోదావరిఖని : తమకు తెలియకుండా పాఠశాలను విక్రయించి అందులో ఉపాధ్యాయులకు మార్చటం పట్ల విధ్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్వక్తం చేశారు, ఈమెరకు గోదావరిఖని ఒక ప్రైవేటు …

తాత్కాలికా కార్మికుల సమ్మె

గోదావరిఖని :రామగుడం నగరపాలక సంస్థలోని తాత్కాలికా పారిశుద్ద్య కార్మికులు సమ్మెకు దిగారు. కార్మికులను తొలగించేందుకు  జరుగుతున్న యత్నాలను వివమించుకుని అందరినీ కొనసాగించాలని. బకాయిలతో సహా కనీస వేతనాలను …

హృదయస్పందన ఐసిడిఎస్‌వారి విరాళం అభినందనీయం : కలెక్టర్‌

కరీంనగర్‌, నవంబర్‌ 26 : నిరుపేద చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపేందుకు ఏర్పాటు చేసిన హృదయస్పందన కార్యక్రమానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది 55 వేల …

94,770 ఫిర్యాదులకు 92,302కి పరిష్కారం

ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ కరీంనగర్‌, నవంబర్‌ 26 (ఎపిఇఎంఎస్‌): ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 92,302 ఫిర్యాదులు  పరిష్కారం చేసినట్లు జిల్లా కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ …

మార్పు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

కరీంనగర్‌, నవంబర్‌ 26 : మాతా, శిశుమరణాలు తగ్గించేందుకు ఉద్దేశించిన మార్పు కార్యక్రమం పకడ్బందిగా అమలు చేయుటకు సిబ్బందికి పూర్తి అవగాహన కలించాలని జిల్లా కలెక్టర్‌ స్మితా …