కరీంనగర్

తెదేపా అధికారంలోకి వస్తే పిల్లలకు ఉచిత విద్య

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా మల్లాపూర్‌ మండంల సంగెం శ్రీరాంపూర్‌లో తెదేపా అధినేత చంద్రబాబు పాదయాత్ర కొనసాగుతోంది. ఈసందర్భంగా ఆయన  మాట్లాడుతూ పెత్తందారీ భూ స్వామ్య పార్టీలు తెదేపాను …

సీఎం వ్యవహారం నీరో చక్రవర్తిని తలపిస్తోంది: చంద్రబాబు

కరీంగనర్‌: ముస్లింలకు 15 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా ఆయన  కరీంనగర్‌లో మాట్లాడుతాము అధికారంలోకి వస్తే రైతులకు …

16న లర్నింగ్‌ లైసెన్స్‌ మేళా నిర్వహణ

కరీంనగర్‌, డిసెంబర్‌ 12 : లర్నింగ్‌ లైసెన్స్‌ కోసం ఈ నెల 16వ తేదీన తిమ్మాపూర్‌లోని ఉప రవాణ కమిషనర్‌ కార్యాలయ సముదాయంలో లర్నింగ్‌ లైసెన్స్‌ల మేళా …

తెలుగుపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలిరెవెన్యూ డివిజనల్‌ అధికారి సంధ్యారాణి

కరీంనగర్‌, డిసెంబర్‌ 12 : ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ సందర్భంగా ముందుగా తెలుగు భాషా ఔన్నత్యాన్ని చాటేలా గురువారం నిర్వహించు డివిజనల్‌ స్థాయి తెలుగు మహాసభకు …

పవర్‌లూమ్‌ కార్మికుడు ఆత్మహత్య

కరీంనగర్‌, డిసెంబర్‌ 11 : పవర్‌లూమ్‌ కార్మికుడు శంకరయ్య అప్పుల బాధను తాళలేక మంగళవారం తెల్లవారు జామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిరిసిల్ల పట్టణంలోని తారకానగర్‌లో నివాసముంటున్నాడు. …

14న ఓబులాపూర్‌కు రానున్న ‘బాబు’ పాదయాత్ర శీకారి వెల్లడి

కరీంనగర్‌, డిసెంబర్‌ 11 : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న వస్తున్నా మీకోసం పాదయాత్ర ఈ నెల 14న ఆదిలాబాద్‌ జిల్లాలోని కానాపూర్‌ మండలం నుండి …

పింఛన్‌దారుల హెల్త్‌కార్డులకు ప్రత్యేక వెబ్‌సైట్‌

కరీంనగర్‌, డిసెంబర్‌ 9: ఉద్యోగుల, పింఛన్‌ దారులు హెల్‌కార్డులు పొందుటకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించిందని ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ అనంతరెడ్డి ఆదివారం నాడు ఒక …

ప్రాణాహిత-చేవెళ్ల ప్రాజెక్టు నీటితో సస్యశ్యామలం

కరీంనగర్‌, డిసెంబర్‌ 8 : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా విడుదలయ్యే సాగునీటితో తెలంగాణ జిల్లాల్లోని వ్యవసాయ భూములు సస్యశ్యామలమవుతాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి సుదర్శన్‌రెడ్డి …

టీచర్‌ వేధింపులు తాళలేక విద్యార్ధిని ఆత్మహత్య

కరీంనగర్‌: జిల్లాలోని సైదాపూర్‌ మండలం గొల్లగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సంధ్య అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. టీచర్‌ వేధింపులు తాళలేకే ఉరి వేసుకుని …

ముల్కనూర్‌ డెయిరీకి ప్రతిష్టాత్మక అవార్డు

కరీంనగర్‌, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : జిల్లాలోని భీమదేవరపల్లి ముల్కనూరు స్వకృషి డెయిరీ ప్రతిష్టాత్మక కో ఆపరేటివ్‌ ఎక్సలెన్స్‌ అవార్డుకు ఎంపికైంది. శనివారం న్యూఢిల్లీలో జరిగే జాతీయ …