కరీంనగర్

రోగులకు పండ్లు పంపీణీ

కోహెడ : జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సీహెచ్‌ విజయరమణారావు పుట్టిన రోజు పురస్కరించుకోని తెదెపా నాయకులు కోహెడలోని ఓ ప్రైవేటు అసుపత్రిలో రోగులకు పండ్లు రోట్టెలు …

ముగిసిన టీఆర్‌ఎస్‌ మేధోమథన సదస్సు

కరీంనగర్‌ : రెండు రోజుల పాటు జరిగిన టీఆర్‌ఎస్‌ మేధోమథన సదస్సు గురువారం మధ్యాహ్నం ముగిసింది, ఈసమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. భవిష్యత్‌ కార్యాచరణను కేసీఆర్‌ …

మరి కాసేపట్లో కరీంనగర్‌ డిక్లరేషన్‌

కరీంనగర్‌: తెలంగాణ ఉద్యమ భవిష్యత్‌ కార్యచరణను కరీంనగర్‌ డిక్లరేషన్‌ పేరిట టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వెల్లడించనున్నారు. సాయంత్రం 4గంటలకు మీడియాతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. నగరంలో జరుగుతున్న …

విద్యార్థుల నిరసన

వెలిగేడు : ఓయూలో విద్యార్థులపై పోలిసులు చేసిన లాఠీఛార్జీకి నిరసనగా ఈరోజు వెలిగేడులో విద్యార్థి ఐకాస అధ్వర్యంలో ప్రభుత్వ ప్రవేటు విద్యాసంస్థలు బంద్‌ పాటిస్తూన్నాయి. ఈ సందర్బంగా …

ఉద్యమ కార్యచరణ ప్రకటించిన టీఆర్‌ఎస్‌

కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కే. చంద్రశేఖర్‌రావు మరోసారి తెలంగాణ ఉద్యమ సమర శంఖం పూరించారు. మరో దఫా ఉద్యమానికి గులాబీ దండు సమాయత్తం కావాలని గులాబీ బాస్‌ …

తెరాస మేధోమథన సదస్సు ప్రారంభం

కరీంనగర్‌: రెండు రోజుల పాటు జరిగే తెరాస మేధోమధన  సదస్సు కరీంనగర్‌లో ప్రారంభమయింది, ఈసదస్సుకు తెరాస అధినేత కె. చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు.

మరో ఉద్యమానికి టీఆర్‌ఎస్‌ సమర శంఖం

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం శత విధాల ప్రయత్నించిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరో ఉద్యమానికి సమర శంఖం పూరించారు. పార్టీ కేడర్‌లో ఆత్మస్థైర్యంనింపి ఉద్యమ …

వరి కోనుగోలు కేంద్రం ప్రారంభం

మెట్‌పల్లి : వెల్లుల్ల గ్రామంలో ఐకేపీ అద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కోనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ప్రారంబించారు. కోనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా …

విద్యుదాఘాతంతో రైతు మృతి

పెద్దపల్లికి చెందిన కోంతం రవి (40) అనే రైతు ఈ రోజు పంట పోలానికి నీరు పెట్టెందుకు వెళ్లి విద్యుత్‌ మెటారు అన్‌చేసే సమయంలో విద్యుత్‌ షాక్‌ …

ఎన్టీపీసీ అవిర్బావ దినోత్సవ వేడుకలు ప్రారంభం

గోదావరిఖని : ఎన్టీపీసీ అవిర్బావ వినోత్సవ వేడుకలు ఈ ఉదయం ప్రారంభంమయ్యాయి. ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లో ప్రబాత నడకను జీఎం ప్రారంభించారు. ఎన్టీపీసీ ప్లాంట్‌లో జెండాను ఎగరవేశారు. వారం …