కరీంనగర్

35వ సబ్‌ జూనియర్‌ జాతీయ వాలీబాల్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు

కరీంనగర్‌, నవంబర్‌ 9 : జిల్లాలోని రామడుగు మండలం వెదిర గ్రామంలో జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 25వరకు 35వ సబ్‌ …

గ్రామ పంచాయితీ కార్యదర్శిని హతమార్చిన మావోయిస్టులు

కరీంనగర్‌, నవంబర్‌ 9 : జిల్లాకు చెందిన మహదేవ్‌పూర్‌ మండలంలోని కంకణపల్లి గ్రామ పంచాయితీ కార్యదర్శి రాఘవయ్యను మావోయిస్టులు గురువారం రాత్రి కాల్చి చంపారు. మహదేవ్‌పురం ఆటవీ …

నిరుపేదలకు భూ పంపీణీ ఓ వరం : ఎంపీ వివేక్‌

ధర్మపురి : గ్రామీణ నిరుపేద రైతులకు భూ పంపీణీ కార్యక్రమం ఓ వరమని పెద్దపల్లి ఎంపీ జి. పివేక్‌ అన్నారు. ధర్మపురి టీడీపీ కల్యాణమండపంలోని జరిగిన భూ …

సింగరేణి పాఠశాలలో బాలల దినోత్సవం

గోదావరిఖని : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకోని గోదావరిఖని సింగరేణి పాఠశాలలో విద్యార్థులకు వివిద కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని ఎనిమిది. పాఠశాలలకు చెందిన విద్యార్థులు చిత్రలేఖనం, జానపద నృత్యాలు, …

వైద్య, విజ్ఞాన సదస్సును ప్రారంభించిన ఎంపీ

కరీంనగర్‌, నవంబర్‌ 7 : విద్యా, వైద్య విజ్ఞానంలో మార్పులు జరిగితే విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభా పాటవాలు పెరుగుతాయని నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ అన్నారు. జగిత్యాలలోని …

వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలికేసిఆర్‌ పిలుపు

కరీంనగర్‌, నవంబర్‌ 7 : 2014లో జరగనున్న ఎన్నికలకు టిఆర్‌ఎస్‌ నేతలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ అధినేత చంద్రశేఖర్‌రావు అన్నారు. రెండవ రోజు గురువారం జరిగిన …

సంబరాలు ముగిసాయి ఇక సమరమే: కేసీఆర్‌

కరీంనగర్‌: నవంబర్‌ 8, ( జనంసాక్షి):కరీంనగర్‌లో జరుగుతున్న మేథోమధన సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని 12 …

త్వరలో జేఏసీతో సమావేశం: కేసీఆర్‌

కరీంనగర్‌: జేఏసీతో విభేదాలు ఉన్నాయన్న సీమాంధ్ర మీడియా ప్రచారానికి తెరదింపడానికి త్వరలో జేఏసీ సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ తెలియజేశారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలను పెద్దది చేసి …

బీజేపీ మతవాద పార్టీ: కేసీఆర్‌

కరీంనగర్‌: బీజేపీతో టీఆర్‌ఎస్‌కు విభేదాలు ఉన్న మాట వాస్తమేనని కేసీఆర్‌ చెప్పారు. బీజేపీ ఒక మతవాద పార్టీ అని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ ఉప ఎన్నికల్లో ముస్లింలను రజాకార్లతో …

సమరమే మిగిలింది. కేసీఆర్‌

కరీంనగర్‌: కాంగ్రెస్‌తో సంది సమరాలు ముగిశాయి. ఇక సమరమే మిగిలిందని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. సమస్యను పరిష్కారించుకుందామనే ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలు తనను పిలిచారని …