కరీంనగర్

సాక్షిపై సీబీఐ దాడులు..పత్రికా స్వేచ్ఛకకు విఘాతమే రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు

హుస్నాబాద్‌,మే26(జనంసాక్షి) : వైఎస్‌ జగన్‌ పై ఉన్న కోపాన్ని పత్రిక పై చూపిస్తూ సీబీఐ చేత దాడులు చేయిస్తున్న ప్రభుత్వానిది పత్రికా స్వేఛ్చకు విఘాతం కలిగించే చర్య …

ఈ మట్టికుప్పను తొలగించేదెప్పుడో?

హుస్నాబాద్‌ (జనంసాక్షి): నగరంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద నిలువ ఉంచిన మట్టి కుప్ప వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. చౌరస్తాలోని రోడ్డు మరమ్మత్తు పనుల -లో …

యోగా గురువుకి సన్మానం

హుజూరాబాద్‌ (జనంసాక్షి): హుజూరాబాద్‌ పట్టణానికి చెందిన యోగా గురువు బుచ్చినాయుడుని వాకర్స్‌ అసోసియేష న్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈసం దర్బంగా అసోషియేషన్‌ అధ్యక్షుడు నాంపల్లి సమ్మయ్య …

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఉర్దూలో పరీక్షకు అవకాశం

కరీంనగర్‌, మే 26 : రాష్ట్ర పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో స్టైఫండరీ క్యాడెట్‌ ట్రైనీ కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఎంపికలో భాగంగా తొలిసారిగా ఉర్దూలో పరీక్ష రాసే అవకాశం …

28న ‘ముఖ్యమైన రోజులు – తేదీలు’ పుస్తకావిష్కరణ

కరీంనగర్‌, మే 26 : రచయిత్రి కందుకూరి కృష్ణవేణి రచించిన ముఖ్యమైన రోజులు, తేదీలు పుస్తక ఆవిష్కరణ ఈనెల 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్థానిక …

వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం

కరీంనగర్‌, మే 26 : నేషనల్‌ గ్రీన్‌కోర్‌, వివిధ సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న సాంస్కృతిక కళారంగాల్లో బాల వేసవి శిక్షణాతరగతులు శనివారం జవహర్‌ బాల కేంద్రంలో ప్రారంభమయ్యాయి. …

‘కొండగట్టు’ పవిత్రత కాపాడాలి

కరీంనగర్‌, మే 26 : ఆంజనేయస్వామి కొలువైన కొండగట్టు పవిత్రను కాపాడేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి కోరింది. ఈ మేరకు వారు …

వాహనాలను శుభ్రపరుస్తూ బిల్లింగ్‌ కార్మికుల నిరసన

కరీంనగర్‌, మే 26 : విద్యుత్‌ స్పాట్‌ బిల్లింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు సమ్మెలో భాగంగా శనివారం ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం ఎదుట వాహనాలను శుభ్రం చేస్తూ నిరసన …

ఉపాధి కూలీల ధర్నా

నర్సింహులపేట, మే25 (జనంసాక్షి): మండలంలోని పెద్ద నాగారం శివారు గ్యాంగు తండా వాసులు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంకు తాళం వేశారు. వివరాలోకి వెలితే తండాలో గత కొన్ని …

జమ్మికుంట హౌజింగ్‌ బోర్డులో దొంగతనం

జమ్మికుంట, మే24 (జనంసాక్షి): జమ్మికుంట హౌజింగ్‌ బోర్డులోని మిల్కూరి లక్ష్మినారాయణ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుని ఇంట్లో దొంగలు పడి సుమారు 10 వేల విలువ గల సొత్తును …