నల్లగొండ
అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలను పట్టుకున్న రెవెన్యూ అధికారులు
నల్గొండ: వేములపల్లి మండలం లక్ష్మిదేవిగూడెంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక తరలిస్తున్న 8లారీలు, 3ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకుని వీటిని పోలీసు స్టేషన్కు తరలించారు.
ఎన్జీ కళాశాలో మైక్రోబయాలజీలో 28సీట్లు కాళీ:ప్రిన్సిపాల్
నల్గొండ: ఎన్జీ కళాశాలలో మైక్రోబయాలజీలో 28సీట్లు కాళీగా ఉన్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ నెల 4న జరిగే కౌన్సిలింగ్కు హాజరు కావాలని కోరారు.
బీసీల హక్కుల సాధనకు ఈ నెల3న పార్లమెంట్ ముట్టడి
నల్గొండ: బీసీల హక్కుల సాధనకు సెప్టెంబర్ 3న పార్లమెంట్ ఎదుట జరిగే ధర్నారు జయప్రదం చేయాలని బీసీ యువజన సంఘం పిలుపునిచ్చింది.
ఈనెల 3న మరమగ్గాల కార్మికుల నిరసనగా
నల్గొండ: ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు విద్యుత్ కోతలకు నిరసనగా మరమగ్గాల కార్మికులు ఈనెల 3న కలెక్టరెట్ ముందు నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సంఘం పిలుపునిచ్చింది.
డీఎస్సీ పరీక్షా రాస్తున్న అభ్యర్థి గుండెపోటుతో మృతి
నల్గొండ: భువనగిరి డీఎస్సీ పరీక్షా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు యాదగిరిగుట్టకు చెందిన సంతోష్గా గుర్తించారు.
విషజ్వరాలతో 40మందికి అస్వస్థత-గ్రామంలోనే వైద్యశిభిరం
నల్గొండ: దామచర్ల మండలంలో రాజగుట్ట గ్రామంలో విషజ్వరాలు ప్రభలినావి 40మందికి విషజ్వరాలు సోకాయి. దీంతో గ్రామంలోనే వైద్యశిభిరం ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
- భారత్ చేరిన అమెరికా ఎల్పీజీ నౌక
- ప్రపంచం కోసమే ఇరాన్తో యుద్ధం
- తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఇరాన్
- నిందితుల ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారం సరికాదు
- రాష్టాలకు ఎల్పీజీ కేటాయింపు పెంపు
- హిందు మహాసముద్రాన్ని తాకిన యుద్ధమంటలు
- ఇరాన్లోని నతాంజ్ అణుకేంద్రంపై మరోసారి దాడి
- విజయ్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రశ్న… కమల్ హాసన్ ఏమన్నారంటే?
- పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్..
- వడగండ్ల బీభత్సం… 213 మేకల మృతి
- మరిన్ని వార్తలు




