Main

డెవలప్‌పెంట్‌ ఛార్జీలుబిల్లులో ఉన్నాయి

వినియోగదారులు వాటిని గుర్తిం చకనే సమస్య విద్యుత్‌ వినియోగం పెరుగడంతో లోడ్‌ ఛార్జీలు తప్పవు డెవలప్‌మెంట్‌ ఛార్జీలపై అధికారుల వివరణ కామారెడ్డి,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): ప్రతీ నెల వినియోగదారుడికి ఇచ్చే …

గంగా ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ..

కమ్మర్పల్లి బాల్కొండ ఆర్సి ఫిబ్రవరి 18  జనం సాక్షి కమ్మర్పల్లి మండలంలో చోటుపల్లి గ్రామంలో గంగ ప్రసాద్ పంతులు తండ్రి కాశీరాం జోషి ఇటీవల కాలంలో మరణించాడు …

అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించిన‌ అధికారులు

కమ్మర్పల్లి ఆర్ సి ఫిబ్రవరి 8 జనం సాక్షి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ హరితహారం లో భాగంగా బాల్కొండ భీంగల్ మండలంలోని సంతోష్ నగర్ తాండలోని అవెన్యూ …

థర్డ్‌వేవ్‌ ప్రభావం అంతంతమాత్రమే

కట్టడిచర్యలతో తగ్గుతున్న కేసులు కామారెడ్డి,ఫిబ్రవరి8  (జనం సాక్షి) :కరోనా మొదటి, రెండో దశలో విజృంభించి అల్లకల్లోలం సృష్టించిన కరోనా థర్డ్‌వేవ్‌ జిల్లాలో పెద్దగా ప్రభావంచూపలేదు. థర్డ్‌వేవ్‌లో చాలా …

కడుపుమంటతోనే పసుపు రైతుల దాడి

బోర్డు హావిూ నెరవేర్చకుంటే ఇంకా వెంటపడతారు బిజెపి యాగీ చేస్తే సమస్య చల్లారదు: జీవన్‌ రెడ్డి నిజామాబాద్‌,జనవరి29 (జనంసాక్షి):  పసుపు బోర్డుపై ఇచ్చి మాటను నిలబెట్టుకోనందుకే బిజెపి ఎంపి …

ఇంటర్‌ ఫస్టియర్‌ బాలికలకు సన్మానం

నిజామాబాద్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): జిల్లాలోని డిచ్‌పల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మల్టీపర్సస్‌ హెల్త్‌ వర్కర్‌ ఫీమేల్‌ గ్రూప్‌ నుంచి వసంత అనే విద్యార్థిని 500ల మార్కులకుగాను 475 సాధించి …

ఎమ్మెల్సీ కవిత చొరవ..

జిల్లాలో అభివృద్ధి పనులకు రూ.2.30 కోట్లు విడుదల నిజామాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి)  : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవతో నిజామాబాద్‌ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అభివృద్ధి …

టిఆర్‌ఎస్‌కు తిరుగులేదు: జీవన్‌ రెడ్డి

నిజామాబాద్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయంపై ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి స్పందించారు. టీఆర్‌ఎస్‌కు తిరుగే లేదని… ఇది అఖండ విజయమని …

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలకు కవిత శుభాకాంక్షలు

నిజామాబాద్‌,డిసెంబర్‌14(జనంసాక్షి  ): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి …

మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

వేల్పూరులో ఐసియూ విభాగం ప్రారంభించిన మంత్రి వేముల నిజామాబాద్‌,బిసెంబర్‌10(జనం సాక్షి): రాష్ట్రంలోని పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు`భవనాలు,గృహ నిర్మాణ …