నిజామాబాద్

ఎత్తోండలో పర్యటిస్తున్న సెంట్రల్ సెక్రటేరియట్ అధికార భృందం.

కోటగిరి నవంబర్ 2 జనం సాక్షి:-సెంట్రల్ సెక్రటేరియట్ అధికారుల భృందం కోటగిరి మండలంలోని ఎత్తోండ గ్రామంలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు గ్రామంలోని పలు …

కార్మికులకు అండ ఏఐటీయూసీ జెండా ఘనంగా ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవం.

కోటగిరి అక్టోబర్ 31 జనం సాక్షి:-ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ) 103వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సోమవారం రోజున కోటగిరి మండలంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల …

దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరవనిత, ఉక్కుమహిళ ఇందిరాగాంధీ వర్ధంతికి ఘన నివాళి.

కోటగిరి అక్టోబర్ 31 జనం సాక్షి:-మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రోజున ఘనంగా …

మునుగోడు లో నందిపేట్ మండల బిజెపి నాయకులు ప్రచారం .

నందిపేట్ ( జనం సాక్షి ) అక్టోబర్ 31. మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం గ్రామంలో 6 ,7 బూతులలో గడపగడపకు తిరుగుతూ …

బోదకాలు రహిత సమాజాన్ని నిర్మిద్దాం

ఇంటింటికీ ఉచితంగా బోదకాలు వ్యాధి నిరోధక మాత్రలు; ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ టౌన్ అక్టోబర్ 20 ( జనంసాక్షి ) ప్రజల ఆరోగ్య రక్ష …

రాహుల్​ గాంధీతో జోడో యాత్రలో టీఆర్​ఆర్​

పరిగి రూరల్​, అక్టోబర్​ 23 ( జనం సాక్షి )  : భారత్​ జోడో యాత్ర ఆదివారం మక్తల్​ చేరువలోకి రాగానే జోడోయాత్రతో రాష్ర్ట స్థాయి లాజిస్టిక్స్​ …

బోన్ క్యాన్సర్ పాయం లోకేష్ ని ఆదుకోండి

టేకులపల్లి, అక్టోబర్ 23( జనం సాక్షి ): మండల పరిధిలోని బోడు గ్రామానికి చెందిన పాయం గోపాల్ కుమారుడు లోకేష్ బోడు ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి …

తెలంగాణలో అడుగుపెట్టిన జోడో యాత్ర

అశ్వరావుపేట అక్టోబర్ 23( జనం సాక్షి ) దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రాహూల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించిన సంధర్భంగా అశ్వరావుపేట మండల …

*మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి*

 రామన్నపేట అక్టోబర్ 23 (జనంసాక్షి) మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని హంస ఫౌండేషన్ చైర్మన్ చెరుకు లక్ష్మి సుధాకర్  అన్నారు. మండల కేంద్రంలో హంస ఫౌండేషన్ ఆధ్వర్యంలో  …

ఆర్థిక సాయం అందజేత

రాజాపేట,అక్టోబర్23(జనం సాక్షి) :  యాదాద్రి జిల్లా రాజపేట గ్రామానికి చెందిన శెట్టి సత్యలక్ష్మి    మృతి చెందగా  ఆమె  కుటుంబానికి  5000 రూపాయలు  ఆర్థిక సాయం  ఆదివారం  …