నిజామాబాద్

నగరంలో దొంగల బీభత్సం

నిజామాబాద్ అర్బన్ (జనం సాక్షి): నిజామాబాద్ నగరంలో దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని గాయత్రి నగర్ సాయి నగర్ లో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు …

మీర్జాపూర్ క్యాంపులో కొండచిలువ కలకలం.

కోటగిరి నవంబర్ 2 జనం సాక్షి:-మండల కేంద్రంలోని మిర్జాపూర్ క్యాంప్లో మంగళవారం పొడవైన కొండ చిలువ కలకలం సృష్టించింది. క్యాంప్ లోని ఉమా మహేశ్వర్ రావ్ ఇంటి …

పశువులకు లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు.

కోటగిరి నవంబర్ 2 జనం సాక్షి:-మండల పరిధిలోని బస్వాపూర్,అడకాస్ పల్లి,కొత్తపల్లి గ్రామాలలో బుధవారం పశువులకు ముద్ద చర్మ వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది.ఈ సందర్భంగా వెటర్నరీ …

ఎత్తోండలో పర్యటిస్తున్న సెంట్రల్ సెక్రటేరియట్ అధికార భృందం.

కోటగిరి నవంబర్ 2 జనం సాక్షి:-సెంట్రల్ సెక్రటేరియట్ అధికారుల భృందం కోటగిరి మండలంలోని ఎత్తోండ గ్రామంలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు గ్రామంలోని పలు …

కార్మికులకు అండ ఏఐటీయూసీ జెండా ఘనంగా ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవం.

కోటగిరి అక్టోబర్ 31 జనం సాక్షి:-ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ) 103వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సోమవారం రోజున కోటగిరి మండలంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల …

దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరవనిత, ఉక్కుమహిళ ఇందిరాగాంధీ వర్ధంతికి ఘన నివాళి.

కోటగిరి అక్టోబర్ 31 జనం సాక్షి:-మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రోజున ఘనంగా …

మునుగోడు లో నందిపేట్ మండల బిజెపి నాయకులు ప్రచారం .

నందిపేట్ ( జనం సాక్షి ) అక్టోబర్ 31. మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం గ్రామంలో 6 ,7 బూతులలో గడపగడపకు తిరుగుతూ …

బోదకాలు రహిత సమాజాన్ని నిర్మిద్దాం

ఇంటింటికీ ఉచితంగా బోదకాలు వ్యాధి నిరోధక మాత్రలు; ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ టౌన్ అక్టోబర్ 20 ( జనంసాక్షి ) ప్రజల ఆరోగ్య రక్ష …

రాహుల్​ గాంధీతో జోడో యాత్రలో టీఆర్​ఆర్​

పరిగి రూరల్​, అక్టోబర్​ 23 ( జనం సాక్షి )  : భారత్​ జోడో యాత్ర ఆదివారం మక్తల్​ చేరువలోకి రాగానే జోడోయాత్రతో రాష్ర్ట స్థాయి లాజిస్టిక్స్​ …

బోన్ క్యాన్సర్ పాయం లోకేష్ ని ఆదుకోండి

టేకులపల్లి, అక్టోబర్ 23( జనం సాక్షి ): మండల పరిధిలోని బోడు గ్రామానికి చెందిన పాయం గోపాల్ కుమారుడు లోకేష్ బోడు ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి …

తాజావార్తలు