నిజామాబాద్

సన్న ధాన్యం కొనుగోళ్లపై తగ్గిన ఆసక్తి

నిజామాబాద్‌,మే16(జ‌నం సాక్షి): ఈ యేడు నిజాంసాగర్‌ ఆయకట్టు కింద అధిక భాగం గంగాకావేరి సన్నరకం వరి సాగైంది. సన్న ధాన్యం కొనుగోలుకు స్థానిక మిల్లర్లు ఆసక్తి చూపడం …

రైతుబంధు దేశానికే ఆదర్శం

గతంలో ఎవరు కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంపి కవిత నిజామాబాద్‌,మే15(జ‌నం సాక్షి): రైతుబందు పథకంతో తెలంగాణ కొత్త చరిత్రను లిఖించిందని నిజామాబాద్‌ఎంపీ …

అమెరికాలో కామారెడ్డి వాసి మృతి

సొంతూరు ఆరెపల్లిలో విషాదం కామారెడ్డి,మే14(జ‌నం సాక్షి): కామారెడ్డి జిల్లా వాసి ఒకరు  అమెరికాలో మృతి చెందాడు. మాచారెడ్డి మండలం ఆరెపల్లికి చెందిన వెలమ వెంకట్రామిరెడ్డి(40) డల్లాస్‌లో గ్లోబల్‌ …

పసుపు రైతు కుదేలు

నిజామాబాద్‌,మే14(జ‌నం సాక్షి):పసుపు పంట కొనుగోళ్లకు రాష్ట్రంలోనే నిజామాబాద్‌ యార్డే ప్రధాన మార్కెట్‌ కేంద్రం కావడంతో ఈ యేడు పంట భారీగా తరలివస్తోంది.  జిల్లాతోపాటు నిర్మల్‌, జగిత్యాల జిల్లాల …

సత్ఫలితం ఇచ్చిన ప్రణాళిక

           చివరి భూములకు కూడా నీరందండంతో దండిగా పంటలు నిజామాబాద్‌,మే14(జ‌నం సాక్షి):  ఇటీవల  నిజాంసాగర్‌ ప్రాజెక్టు కింద ప్రభుత్వం అనుసరించిన విధానం …

రైతులను ఆదుకునేందుకు రైతుబంధు పథకం: వేముల

నిజామాబాద్‌,మే12(జ‌నం సాక్షి ):  రైతులను ఆదుకోవడానికే ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని మిషన్‌ భగీరథ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండ మండలం జలాల్‌పూర్‌లో రైతుబంధు చెక్కులను, …

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

నిజామాబాద్‌,మే12(జ‌నం సాక్షి ): ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్‌పల్లి అటవీ ప్రాంతంలో 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి …

రెవెన్యూలో సాంకేతికతకు పెద్దపీట

వీఆర్వోలకు ట్యాబ్‌లతో సత్ఫలితాలు నిజామాబాద్‌,మే12(జ‌నం సాక్షి): రెవెన్యూ శాఖలో సత్వరం పనులను పూర్తి చేయడంతో పాటు వేగంగా స్పందించేలా మార్పులు తెస్తున్నారు. అందులో భాగంగా రెవెన్యూ పనులను …

పారిశ్రామికవాడ ఏర్పాటుకు చర్యలు

పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు కామారెడ్డి,మే12(జ‌నం సాక్షి): కొత్త జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. కామారెడ్డి లాంటి కొత్తజిల్లాకు పరిశ్రమల ఏర్పాటు ఎంతో అవసరం. రాష్ట్ర …

అప్పులు చేసే బాధ తప్పుతుంది

నిజామాబాద్‌,మే11(జ‌నం సాక్షి ): బాల్కొండ మండలం నాగాపూర్‌లో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం చెక్కులను, కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఎంపీపీ ఏ.రాధ శుక్రవారం పంపిణీ చేశారు. …