నిజామాబాద్

దేశానికి దిక్సూచిగా మారిన తెలంగాణ

రైతుబంధు కార్యక్రమంలో చారిత్రాత్మకం చెక్కుల పంపిణీలో నిజామాబాద్‌ ఎంపి కవిత నిజామాబాద్‌,మే11(జ‌నం సాక్షి ): అభివృద్ధి, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా …

ఆమ్‌చూర్‌ రైతులనూ వదలని దళారులు 

నిజామాబాద్‌,మే11(జ‌నం సాక్షి ): నిజామాబాద్‌ యార్డుకు ఇప్పుడిప్పుడే ఆమ్‌చూర్‌ పంట తరలివస్తోంది. అయితే ఇక్కడ కొనుగోళ్లు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఈపంటకు ఎక్కడా పెద్దగా …

రహదారులు బాగుపడేనా?

నిజామాబాద్‌,మే11(జ‌నం సాక్షి ): నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలో పలు రహదారులపై ఏళ్ల తరబడి నుంచి మరమ్మతుల ఊసే లేకుండా పోయింది. రహదారులపై గుంతలు ఏర్పడటం, పగుళ్లు …

చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్‌

కామారెడ్డి,మే8(జ‌నం సాక్షి): రైతు బంధు చెక్కుల పంపిణీ పక్రియఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేస్తామని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. …

పెట్టుబడి పథకం దేశానికే ఆదర్శం

పక్కాగా ఏర్పాట్లు పూర్తి: మంత్రి నిజామబాద్‌,మే8(జ‌నం సాక్షి):  రైతుబంధు పథకం ఒక విప్లవమని, ప్రపంచంలోనే రైతుకు పెట్టుబడి అందించనున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఆ ఘనత …

నిత్య పెళ్ళికొడుకు ఆస్తులను జప్తు చేయాలి

ఇద్దరు అమ్మాయిలకు న్యాయం చేయాలి ఐద్వా జిల్లా కార్యదర్శి సబ్బని లత డిమాండ్‌ నిజామాబాద్‌,మే 7(జ‌నం సాక్షి): నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన …

తల్లీబిడ్డ ఆత్మహత్య..బంధువుల ఆందోళన

నిజామాబాద్‌,మే7(జ‌నం సాక్షి): నిజామబాద్‌  జిల్లాలోని ధప్పల్లి మండలం పీసీ తండాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల కుమారుడికి విషం ఇచ్చిన తల్లి తాను కూడా ఆత్మహత్య …

పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లించాలని భిక్షాటన

నిజామాబాద్‌,మే3(జ‌నం సాక్షి): ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్‌ కళాశాలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు 3నెలల వేతనాలను చెల్లించాలని తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌, వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ …

 అభివృద్ధి కార్యక్రమాలల్లో పాల్గొన్న ఆకుల లలిత

నిజామాబాద్‌,మే3(జ‌నం సాక్షి): గురువారం నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలల్లో ఎమ్మెల్సీ ఆకుల లలిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 46వ డివిజన్‌ గౌతమ్‌ నగర్‌ లో అరుంధతి …

భూదందాపై సిపిఎం ఆందోళన

నిజామాబాద్‌,మే3(జ‌నం సాక్షి):  నిజామాబాద్‌ నగరానికి చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఎంఏ ఆఫీస్‌ సర్ఫరాజ్‌ ప్రభుత్వ స్థలాలను  అసైన్డ్‌ ,అటవీ వాక్ఫ్‌ బోర్డ్‌,దేవాదాయ, దర్గా, బొందలగడ్డ …