మహబూబ్ నగర్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని షాద్‌నగర్‌ మండలం బూర్గులలో ద్విచక్రవాహనం, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణీకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

గద్వాల, మక్తల్‌లో నేడు చంద్రబాబు పాదయాత్ర

మహబుబ్‌నగర్‌: వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా చంద్రబాబునాయుడు నేడు గద్వాల, మక్తల్‌ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ధరూర్‌ మండలంలోని చిన్నపాడు చౌరస్తా -ఎంలోన్‌పల్లిక్రాస్‌ నుంచి యాత్ర ప్రారంభమై రేవులపల్లిక్రాస్‌, …

చంద్రబాబును పరామర్శించిన సినినటుడు మురళిమోహన్‌

గద్వాల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలో సినినటుడు మురళిమోహన్‌ ఆదివారం చంద్రబాబును పరామర్శి:చారు. శుక్రవారం స్వల్పంగా గాయపడిన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ …

చంద్రబాబును పరామర్శించిన సీనియర్‌ నేత సమరసింహరెడ్డి

గద్వాల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గద్వాల్‌కు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌నేత సమరసింహరెడ్డి ఆదివారం చంద్రబాబును పరామర్శి:చారు. శుక్రవారం స్వల్పంగా గాయపడిన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి …

టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం:చంద్రబాబు

  మహబూబ్‌నగర్‌: తమ హయాంలో ప్రతి ఏటా ఉపాద్యాయ నియామకాలు ఏటా నిర్వహించామని టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. …

జేఏసీ చైర్మన్‌ కోదండరాం విడుదల

మహబూబ్‌నగర్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం, జేఏసీ నేతలు స్వామిగౌడ్‌లను కొత్తకోట పోలీసులు సోంత పూచికత్తుపై విడుదల చేశారు. చంద్రబాబు. పాయాత్రను అడ్డుకునేందుకు యత్నించిన వీరిని …

తెలంగాణకు టీడీపీ వ్యతిరేఖం కాదు:చంద్రబాబు

మహబూబ్‌నగర్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీడీపీ వ్యతిరేఖం కాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నాయి. ఇవాళ ఆయన వస్తున్నా మీ కోసం కార్యక్రమంలో భాగంగా …

కా సేపట్లో మహబూబ్‌నగర్‌ చేరుకోనున్న చంద్రబాబు

మహబూబ్‌నగర్‌: చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్ర సుంకేశుల వంతేన వద్దకు చేరుకుంది. మరి కొద్ది సేపట్లో మహబూబ్‌నగర్‌ జిల్లా రాజోలికి చురుకోనుంది. చంద్రబాబుకు స్వాగతం పలకడానికి …

అక్రమ అరెస్ట్‌లను ఖండించిన జేఏసీ చైర్మన్‌ కోదండరాం

మహబూబ్‌నగర్‌: పాలమూరు జిల్లాలో చంద్రబాబు రాకె సందర్భంగా జిల్లా జేఏసీ నాయకులు రాజేందర్‌రెడ్డి, రామకృష్ణరెడ్డిలతో సహా పలువురు ఉద్యమకారులను విద్యార్థులను, టీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలను అరెస్ట్‌ చేయడాన్ని తెలంగాణ …

మహబూబ్‌నగర్‌ జిల్లాలో సైన్‌ప్లూ కేసు నమోదు

మహబూబ్‌నగర్‌: జిల్లాలో సైన్‌ప్లూ కేసు నమోదైంది. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీచర్స్‌ కాలనీ వాసికి సైన్‌ప్లూ సోకినట్లు నిర్ధారించారు.