రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
మహబూబ్నగర్: జిల్లాలోని షాద్నగర్ మండలం బూర్గులలో ద్విచక్రవాహనం, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణీకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
మహబూబ్నగర్: జిల్లాలోని షాద్నగర్ మండలం బూర్గులలో ద్విచక్రవాహనం, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణీకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
మహబూబ్నగర్: జిల్లాలో సైన్ప్లూ కేసు నమోదైంది. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీచర్స్ కాలనీ వాసికి సైన్ప్లూ సోకినట్లు నిర్ధారించారు.