వార్తలు
బీసీ బాలికల వసతిగృహంలో విద్యుతాఘాతం..
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా మానవపాడులోని బీసీ బాలికల వసతిగృహంలో విద్యుతాఘాతం సంభవించింది. దీంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరికి గాయాలుకాగా సామాన్లు దగ్దం అయ్యాయి.
హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం
హైదరాబాద్: నరంలో పలు చోట్ల వర్షం కురిసింది. దిల్షుక్నగర్, ఎల్బీనగర్, వనస్థలీపురం, కూకట్పల్లి,మలక్పేటలలో వర్షం పడింది.
తాజావార్తలు
- 11 వ రోజు రిలే నిరాహార దీక్షలు
- ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్
- నారా లోకేశ్ కు భక్తుడి ఫిర్యాదు.. 24 గంటల్లోనే చర్యలు
- పెద్ద ధన్వాడకు భారీగా చేరిన రైతులు
- ట్రాలీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
- మే 15 నుంచి సరస్వతీ నది పుష్కరాలు
- అక్రమ వలసదారుల్లో గుబులు
- ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి..
- దళితుల్ని, ఆదివాసులను బానిసలుగా మార్చే కుట్ర
- ఘనంగా గణతంత్ర వేడుకలు
- మరిన్ని వార్తలు