వార్తలు
పాల్వంచ కేటీపీఎన్లో సాంకేతిక లోపం
ఖమ్మం:పాల్వంచ కేటీపీఎస్ 7,8 యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది.దీంతో 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతారాయం ఏర్పడింది.వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మత్తు పనులు చేపట్టారు.
గోడకూలీ ఇంటర్ విద్యార్థి మృతి
విశాఖపట్నం: మద్దిలపాలెం దగ్గర ఎక్సైజ్ కార్యలయం దగ్గరలోని ఖాళీ స్థలంలో పాత గోడకూలి ఇంటర్ చదువుతున్న శేఖర్ అనే విద్యార్థి మృతిచెందగ మరో ఇద్దరికి గాయలయినాయి.
తాడ్బస్లోని స్పాంజి పరిశ్రమలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: పాతబస్తీ తాడ్బస్లోని స్పాంజి పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగి భారీఎత్తున ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలనికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
- బస్సు ప్రమాద ఘటనపై డీజీపీతో సీఎం రేవంత్ కాన్ఫరెన్స్
- భారత్తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఆసక్తి
- పసిడి ధరలు పతనం
- హెచ్1బీ వీసాలకు స్వల్ప ఊరట
- విజయ్ కుమార్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరం!
- ప్రజాపాలనలో చీకట్లు తొలగిపోయాయి
- రష్యా ఆయిల్ కొనుగోళ్లను భారత్ ఆపేయబోతోంది
- ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట ఆయుధంతో లొంగిపోయిన ఆశన్న
- కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- ఆయుధాన్ని అందించి లొంగిపోయిన మల్లోజుల
- మరిన్ని వార్తలు




